Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవలే కుంభవృష్టితో తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వయనాడ్ కోసం విరాళం ప్రకటించారు.
మహిళా నటులపై కొందరు హీరోలు, ఇతర సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికే మాలీవుడ్ను కుదిపేస్తుండగా, తాజాగా ఆ మకిలి కాంగ్రెస్ పార్టీకి కూడా అంటుకుంది.
Kerala | కేరళలో 34 ఏండ్లు ఐఏఎస్ అధికారులుగా పని చేసిన వేణు, శారదా మురళీధరన్ భార్యాభర్తలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వీ వేణు నుంచి ఆయన భార్య శారదా మురళీధరన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Bollywood : బాలీవుడ్, టాలీవుడ్, తమిళ్ సినీ ఇండస్ట్రీ సహా అన్ని చోట్లా మహిళలకు వేధింపులు, సమస్యలు ఎదురవుతున్నా కేవలం కేరళ ప్రభుత్వమే సరైన రీతిలో స్పందించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినయ్ విశ్వం వెల్లడించ�
మన దేశంలోని అనేక ప్రాంతాలను ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విపత్తుల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మన దేశంతో పాటు దక్షిణాసియా ప్రాంతంలో వరదలు సాధార�
ఉక్రెయిన్ సైనిక బలగాలు జరిపిన దాడుల్లో కేరళ యువకుడు రష్యాలో మరణించాడు. రష్యా మిలటరీ తరఫున పనిచేస్తున్న త్రిస్సూర్కు చెందిన సందీప్ (36), ఉక్రెయిన్ యుద్ధంలో మరణించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తాకట్టు పెట్టిన 25 కిలోల బంగారంతో బ్యాంక్ మేనేజర్ పరారైన ఘటన కేరళలో జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచిలో సుమారు 17 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని బ్యాంక్ మేనేజర్ మధు జయకుమార్ అపహరించాడు
దేశీయ రిటైల్ నగల వ్యాపారంలో అగ్రగామి సంస్థ జోస్ ఆలుక్కాస్.. 60 ఏండ్ల వేడుకలకు వేదికైంది. 1964లో కేరళలోని త్రిస్సూర్లో మొదలైన ఈ సంస్థ.. తెలంగాణ, ఏపీసహా దక్షిణాది రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున విస్తరించింది.
Hindenburg Report : హిండెన్బర్గ్ తాజా నివేదికలో సెబీ చీఫ్పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో తక్షణమే ఆమె పదవి నుంచి వైదొలగాలని సీపీఐ నేత బినయ్ విశ్వం డిమాండ్ చేశారు.
ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకు పోయిన వయనాడులో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు. వరణుడు సృష్టించిన విలయాన్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ, పునరావాస చర్యలను సమ�
Brain Infection | ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (amoebic meningoencephalitis) అనే అరుదైన మెదడు సంబంధిత వ్యాధి ఇప్పుడు భారత్లో సంచలనంగా మారింది. ఈ వ్యాధి కారణంగా కేరళ (Kerala) రాష్ట్రంలో ఐదు మరణాలు సంభవించాయి.
Milk Adulteration | దేశంలో కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకు పలు రాష్ట్రాల్లో కల్తీ పాల వ్యాపారం యథేచ్ఛగా నడుస్తున్నది. గత మూడేళ్లలో ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్ర�
Wayanad landslides | బీజేపీ సీనియర్ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలో గోహత్యలు జరుగుతాయని అన్నారు. అందుకే వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన విలయంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు.