Sabarimala Pilgrims | కేరళ (Kerala) రాష్ట్రం కొల్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల భక్తుల (Sabarimala Pilgrims)తో వెళ్తున్న బస్సును లారీ ఢీ కొట్టింది.
Medical Students | కేరళ (Kerala) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మెడికల్ విద్యార్థులు (Medical Students) ప్రాణాలు కోల్పోయారు.
Man Gets 141 Year Prison Sentence | ఒక వ్యక్తి సవతి కూతురుపై పలు ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్ట
వృద్ధులు, వికలాంగుల వంటి సమాజంలోని బలహీన వర్గాలకు ఇచ్చే సామాజిక భద్రత పింఛన్ను (Pensions) ప్రభుత్వ అధికారులు పొందుతున్నారు. వారికి వచ్చే జీతంతోపాటు సర్కారు నుంచి వచ్చే రూ.1600 కూడా అక్రమంగా అందుకుంటున్నారు.
Priyanka gandhi | కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఆమె పోటీ చేశారు.
కర్ణాటకలోని (Karnataka) కుందాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో కూడిన కారు.. జాతీయ రహదారిపై రివర్స్ తీసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ దానిని వెనుక నుంచి ఢీకొట్టింది.
భారత్లో క్రికెట్తో పోల్చితే ఫుట్బాల్కు ఆశించిన స్థాయిలో క్రేజ్ లేకపోయినా అంతర్జాతీయ స్థాయిలో ఆడే స్టార్లకు మాత్రం ఇక్కడ ఆదరణ ఎక్కువే. ఆ జాబితాలో అగ్రస్థానాన ఉండే ఫుట్బాల్ ప్లేయర్లలో అర్జెంటీన�
Lionel Messi: మెస్సీ ఇండియా వస్తున్నాడు. వచ్చే ఏడాది అతను కేరళలో ఆడనున్నాడు. అర్జెంటీనా జట్టు కూడా వస్తోంది. మెస్సి రాకపై కేరళ మంత్రి ప్రకటన చేశారు.
Ambulance | రోడ్డుపై సైరన్ మోగిస్తూ అంబులెన్స్ (Ambulance) వెళ్తుందంటే ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అర్థం. అందుకే అంబులెన్స్ సౌండ్ వినిపించగానే ఎంతటివారైనా సరే వెంటనే తమ వాహనాలను సైడ్కు తీసుకుంటారు.
కేరళ రాష్ట్రంలోనే అతిపెద్ద ఈవెంట్గా పేరున్న ‘ది ఇండస్ అంత్రప్రెన్యూర్స్' ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక టైకాన్ సదస్సుకు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆహ్వానం అ�
Viral Video | వాహనదారుడికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.2.5లక్షల జరిమానా విధించడంతో పాటు సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ని సైతం రద్దు చేశారు. అంబులెన్స్కు ఉన్న పేషెంట్ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. వాహనం