అలప్పుళ ఎక్స్ప్రెస్ రైలు (13351) కేరళలోని మధుకరై స్టేషన్ వద్ద శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. ఈ రైలులో శబరిమలకు వెళ్తున్న తెలంగాణ ఇల్లెందుకు చెందిన 10 మంది అయ్యప్ప మాలాధారులు సురక్షితంగా ఉన్నారు.
Tragedy | కేరళలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులు దుర్మరణం చెందారు. శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తుల బస్సును కారు ఢీకొట్టడంతో నవ దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Kerala MPs Protest | కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు శనివారం పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రకృతి విలయంలో భారీగా నష్టం వాటిల్లిన వాయనాడ్కు సహాయ ప్యాకేజీ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో పూర్తి స్థాయిలో కణతులను తొలగించేందుకు కేరళకు చెందిన వైద్యులు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాన్సర్ బాధితుల్లో కీమోథెరపి చేసిన తర్వాత కొన్ని కణతులు మిగిలిపోతాయ
మలయాళీలు స్వతహాగా కష్టపడేతత్వం కలిగినవారని, ప్రపంచంలోని ఏమూలకు వెళ్లినా కేరళవారు ఉంటారని భారత రాష్ట్ర సమితి వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు చెప్పా రు.
Man Sets Car On Fire | ఒక వ్యక్తితో కలిసి మహిళ కారులో వెళ్తున్నది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త మరో కారులో ఫాలో అయ్యాడు. ఒక చోట ఆ కారును అడ్డగించి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలి అతడి భార్య మరణించింది. ఆ కారులో ఉన్�
Sabarimala Pilgrims | కేరళ (Kerala) రాష్ట్రం కొల్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల భక్తుల (Sabarimala Pilgrims)తో వెళ్తున్న బస్సును లారీ ఢీ కొట్టింది.
Medical Students | కేరళ (Kerala) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మెడికల్ విద్యార్థులు (Medical Students) ప్రాణాలు కోల్పోయారు.
Man Gets 141 Year Prison Sentence | ఒక వ్యక్తి సవతి కూతురుపై పలు ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్ట
వృద్ధులు, వికలాంగుల వంటి సమాజంలోని బలహీన వర్గాలకు ఇచ్చే సామాజిక భద్రత పింఛన్ను (Pensions) ప్రభుత్వ అధికారులు పొందుతున్నారు. వారికి వచ్చే జీతంతోపాటు సర్కారు నుంచి వచ్చే రూ.1600 కూడా అక్రమంగా అందుకుంటున్నారు.