Sabarimala | కేరళలో అయ్యప్ప స్వామి కొలువైన శబరిమలను సందర్శించే భక్తుల కోసం ఏఐ చాట్బాట్ను అందుబాటులోకి తెచ్చారు. శబరిమల యాత్రను మరింత సౌకర్యవంతం చేసేందుకు ‘స్వామి చాట్బాట్’ను రూపొందించారు.
Bypolls | ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం ప్రకటించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల (Bypolls)పై కీలక నిర్ణయం తీసుకుంది.
ఆనందాల కేళి.. దీపావళి. ఇది ఒక్కరోజు పండుగ కాదు. మన తెలుగు రాష్ర్టాల్లో మూడు రోజుల ముచ్చట. కేరళలో ఐదు రోజుల వేడుక. గుజరాతీలకు నయా సాల్ మొదలయ్యేది ఈనాటి నుంచే! ఇలా భిన్నత్వంలో ఏకత్వంగా విలసిల్లుతున్న భారతావన
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో వీరర్కవు ఆలయంలో (Veerarkavu Temple) జరిగిన పటాకుల పేలుళ్ల ఘటనలో దేవాలయ కమిటీ చైర్మన్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి నీలేశ్వరం సమీపంలోని వీరర్కవు దేవాలయంలో ప్�
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్ సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. వాహన శ్రేణిలోని ఐదు కార్లు ఒకదాని వెనుక మరొకటి ఢీకొట్టాయి.
పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారా? అంటూ కేరళ హైకోర్టు ఆ రాష్ట్రంలోని ‘చైల్డ్ వెల్ఫేర్ కమిటీ’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పసిబిడ్డకు తల్లి పాలు పట్టడం, ఆ బిడ్డ తల్లి పాలను పొందడం రాజ్యాంగంలోని ఆర్టికల�
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ను కాంగ్రెస్ పార్టీ ఇంటి వాహనంగా వాడుకుంటున్నదా? బుధవారం కేరళలోని వయనాడ్లో ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ను వాడుకున�
Kerala Students | పాఠశాల విహారయాత్ర కోసం వచ్చిన విద్యార్థులు గుట్టుగా గంజాయిని సేకరించారు. ఎక్సైజ్ కార్యాలయాలన్ని వర్క్షాప్గా పొరబడి లోపలకు వెళ్లారు. గంజాయితో కూడిన బీడీలను కాల్చేందుకు అగ్గిపెట్టె కోసం అక్కడి
Rahul Gandhi | దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్సభ నియోజకవర్గం వాయనాడ్ అని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ అన్నారు. వాయనాడ్లో ప్రియాంకాగాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కో�
Priyanka Gandhi | వాయనాడ్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ.. తన సోదరుడు రాహుల్గాంధీతో కలిసి రోడ్ షో నిర్వహించింది. వాయనాడ్ లోక్సభ స్
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు సాయంత్రం కేరళ వెళ్లనున్నారు. కేరళలోని (Kerala) వయనాడ్(Wayanad) పార్లమెంట్ స్థానానికి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రేపు నామినేషన్ వేయనున్నారు.
Padmanabha Swamy temple | కేరళలోని ప్రసిద్ధ పద్మనాభ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని మందిరంలో పూజకు వినియోగించే కంచు పాత్రను దొంగిలించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హర్య
అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ �