Brain Infection | ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (amoebic meningoencephalitis) అనే అరుదైన మెదడు సంబంధిత వ్యాధి ఇప్పుడు భారత్లో సంచలనంగా మారింది. ఈ వ్యాధి కారణంగా కేరళ (Kerala) రాష్ట్రంలో ఐదు మరణాలు సంభవించాయి.
Milk Adulteration | దేశంలో కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకు పలు రాష్ట్రాల్లో కల్తీ పాల వ్యాపారం యథేచ్ఛగా నడుస్తున్నది. గత మూడేళ్లలో ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్ర�
Wayanad landslides | బీజేపీ సీనియర్ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలో గోహత్యలు జరుగుతాయని అన్నారు. అందుకే వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన విలయంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు.
Wayanad | వయనాడ్ విపత్తుకు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలే కారణమని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆరోపించారు. వియనాడ్ విపత్తు మానవ తప్పిదమేనన్నారు. ఇందులో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీల హస్తం ఉందని.. సర్కారు
Wayanad landslides | కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విలయం నుంచి తప్పించుకునేందుకు కొందరు గిరిజనులు వయనాడ్ కొండపైకి ఎక్కారు. గుహలో త�
Pinarayi Vijayan | కేరళ రాష్ట్రం వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు చివరిదశలో ఉన్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) తాజాగా వెల్లడించారు. ఇప్పటి వరకూ 215 మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు (215 bodies recove
Wayanad | కేరళ (Kerala) రాష్ట్రం వయనాడ్లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కు పెరిగింది.
Wayanad Landslide : వయనాద్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధిత కుటుంబాలను, స్ధానికులను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు
Wayanad Landslides | కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 160 మందికి పైగా మరణించిన ప్రకృతి విలయంపై రాజకీయ దుమారం చెలరేగుతున్నది. బీజేపీ నేత వీ మురళీధరన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పినరయి విజయన్ ప్రభుత�
All Party Meet : వయనాద్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 167 మంది ప్రాణాలు కోల్పోయిన క్రమంలో అక్కడి పరిస్ధితిని చర్చించేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్షనాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) వయనాడులో పర్యటించనున్నారు. సోదరి ప్రియాంకా గాంధీతో (Priyanka Gandhi) కలిసి ఢిల్లీ నుంచి వరద బాధిత వయనాడుకు ఆయన బయల్దేరారు.
Gautam Adani | కేరళ వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త �