Nipah Virus | కేరళ (Kerala)లో నిఫా వైరస్ (Nipah Virus) కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఓ మరణం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
KTR | ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో తెలంగాణ స్థానం పడిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. మీరు సాధించిన విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదని పేర
Vinayakan | శంషాబాద్ ఎయిర్పోర్టులో మలయాళ నటుడు వినాయకన్ను సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్పై వినాయకన్ దాడికి పాల్పడ్డాడు.
ప్రముఖ హెల్త్కేర్ సేవల సంస్థ కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) వ్యాపారాన్ని ఇతర రాష్ర్టాలకు విస్తరిస్తున్నది. తాజాగా కేరళలో అడుగుపెట్టింది.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవలే కుంభవృష్టితో తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వయనాడ్ కోసం విరాళం ప్రకటించారు.
మహిళా నటులపై కొందరు హీరోలు, ఇతర సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికే మాలీవుడ్ను కుదిపేస్తుండగా, తాజాగా ఆ మకిలి కాంగ్రెస్ పార్టీకి కూడా అంటుకుంది.
Kerala | కేరళలో 34 ఏండ్లు ఐఏఎస్ అధికారులుగా పని చేసిన వేణు, శారదా మురళీధరన్ భార్యాభర్తలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వీ వేణు నుంచి ఆయన భార్య శారదా మురళీధరన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Bollywood : బాలీవుడ్, టాలీవుడ్, తమిళ్ సినీ ఇండస్ట్రీ సహా అన్ని చోట్లా మహిళలకు వేధింపులు, సమస్యలు ఎదురవుతున్నా కేవలం కేరళ ప్రభుత్వమే సరైన రీతిలో స్పందించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినయ్ విశ్వం వెల్లడించ�
మన దేశంలోని అనేక ప్రాంతాలను ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విపత్తుల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మన దేశంతో పాటు దక్షిణాసియా ప్రాంతంలో వరదలు సాధార�
ఉక్రెయిన్ సైనిక బలగాలు జరిపిన దాడుల్లో కేరళ యువకుడు రష్యాలో మరణించాడు. రష్యా మిలటరీ తరఫున పనిచేస్తున్న త్రిస్సూర్కు చెందిన సందీప్ (36), ఉక్రెయిన్ యుద్ధంలో మరణించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తాకట్టు పెట్టిన 25 కిలోల బంగారంతో బ్యాంక్ మేనేజర్ పరారైన ఘటన కేరళలో జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచిలో సుమారు 17 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని బ్యాంక్ మేనేజర్ మధు జయకుమార్ అపహరించాడు
దేశీయ రిటైల్ నగల వ్యాపారంలో అగ్రగామి సంస్థ జోస్ ఆలుక్కాస్.. 60 ఏండ్ల వేడుకలకు వేదికైంది. 1964లో కేరళలోని త్రిస్సూర్లో మొదలైన ఈ సంస్థ.. తెలంగాణ, ఏపీసహా దక్షిణాది రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున విస్తరించింది.
Hindenburg Report : హిండెన్బర్గ్ తాజా నివేదికలో సెబీ చీఫ్పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో తక్షణమే ఆమె పదవి నుంచి వైదొలగాలని సీపీఐ నేత బినయ్ విశ్వం డిమాండ్ చేశారు.