Woman Shot At By Masked Woman | ముఖానికి మాస్క్ ధరించిన మహిళ, మరో మహిళపై కాల్పులు జరిపింది. అయితే వెంటనే స్పందించిన బాధిత మహిళ తన చేతిని అడ్డుగా పెట్టింది. దీంతో ఆమె అరచేతిలోకి బుల్లెట్ దిగడంతో గాయమైంది.
భారతీయ ఇతిహాసాల్లో మానధనుడిగా పేరున్న ప్రతినాయక పాత్ర దుర్యోధనుడు. మహాభారత కథలో సుయోధనుడి పాత్ర రంగస్థలంపైనే కాదు వెండి తెరమీదా విశేషమైన ఆదరణ పొందింది.
ఇద్దరు యువకులు తమ పాఠశాల ధ్రువీకరణ పత్రాల్లో మతం మార్చుకోవడానికి కేరళ హైకోర్టు అనుమతి ఇస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ మేరకు పరీక్షల నియంత్రణాధికారి పిటిషన్ను తిరస్కరించింది. అధికారులు సర్టిఫికెట్లలో మత
Nipah Virus: కేరళలో నిఫా వైరస్ సోకి 14 ఏళ్ల పిల్లోడు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ కుర్రాడితో కాంటాక్టులోకి వచ్చి రిస్క్లో ఉన్న వారి జాబితాను తయారు చేస్తున్నారు. ఆ లిస్టులో 350 మంది ఉన్నట్లు ఆరోగ్య�
Migrant Worker | ఒక వలస కార్మికుడు కుక్కలు ఉంచే గదిలో అద్దెకు నివసిస్తున్నాడు. ఆ ఇరుకు గదికి నెలకు రూ.500 అద్దె చెల్లిస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.
కరోనా వైరస్ కన్నా చాలా ప్రమాదకరమైందిగా భావిస్తున్న ‘నిఫా వైరస్' కేరళలో పంజా విసురుతున్నది. వైరస్ బారినపడి వెంటిలేటర్పై ఉన్న 14 ఏండ్ల బాలుడు కోజికోడ్లో గుండె పోటుతో మరణించాడని కేరళ ఆరోగ్యమంత్రి వీణా
Nipah Virus | కేరళ మలప్పురం జిల్లాకు చెందిన 14 సంవత్సరాల బాలుడు నిపా వైరస్తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని పంపనున్�
Nipah Virus | కేరళలో నిపా వైరస్ ఓ బాలుడిని బలి తీసుకున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైరస్ సోకిన బాలుడిని వెంటిలెటర్పై ఉంచి చికిత్స అందిస్�
కేరళ ప్రభుత్వం తీసుకున్న అసాధారణ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఐఏఎస్ అధికారిని కే వాసుకిని విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ ఈ నెల 15న పినరయి విజయన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కార�
Nipah Virus | నిపా వైరస్ మరోసారి కేరళను వణికిస్తున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి వైరస్ సోకినట్లు తేలింది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిం
ఐటీ, ఐటీఈఎస్, పరిశ్రమలు, కర్మాగారాలు ఇలా అన్ని రకాల ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతున్నది.