Elephant Tramples Mahout | సఫారి ఏనుగు బీభత్సం సృష్టించింది. మావటిని కాళ్లతో తొక్కి చంపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Rahul Gandhi | కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకోనున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి నుంచి ఎంపీగా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. అయితే రాహుల్గాంధీ �
కేంద్ర మంత్రి, కేరళ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలైన దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ‘దేశానికి తల్లి’గా, రాష్ట్ర మాజీ సీఎం కే కరుణాకరన్ను ‘ధైర్యవంతమైన పాలకుడు’గా అభివర�
అగ్నిప్రమాదంలో (Kuwait Fire) మరణించిన 45 మంది భారతీయుల భౌతికకాయాలతో భారత వైమానిక దళానికి చెందిన విమానం (IAF Aricraft ) కువైట్ నుంచి బయలుదేరింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేరళలోని కొచ్చికి చేరుతుంది. అనంతరం ఢిల్లీకి వెళ్తుం�
Wayanad : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ నియోజకవర్గాన్ని విడిచిపెడతారని వస్తున్న వార్తలు బాధాకరమని కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కే సుధాకరన్ అన్నారు.
Rahul Gandhi: వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. వారణాసిలో ఆయన ఓడిపోయేవారన్నారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, ద్వేషం.. హింసకు చోటు ల�
కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ మంత్రివర్గ సభ్యుల ఎంపికలో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో 2019-24 టర్మ్లో పనిచేసి, ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన కొత్త �
కేరళలో 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యాయి! 2024 లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడీఎఫ్ కూటమికి భారీ విజయం దక్కింది. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొందింది. మొత్తం 20 ఎంపీ స్థానాల్లో య
కేరళలో లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆసక్తికర అంచనాలు వెలువరించాయి. కేరళలో ఈసారి బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు పేర్కొన్నాయి. కమలం పార్టీకి ఇక్కడ ఒకటి ను�