పుష్పకేతుడు, అతని నలుగురు సోదరులూ... దక్షిణ దిగ్విజయయాత్రలో భాగంగా ఆంధ్ర, కర్ణాటక, కేరళ దేశాలలోని విశేషాలను చూశారు. కాంచీ క్షేత్రాన్ని సేవించి, పాండ్యదేశం మీదుగా స్త్రీరాజ్యాన్ని చేరుకున్నారు.
Answer Sheet | ఓ విద్యార్థి జవాబు పత్రంపై తప్పుగా రూల్ నంబర్ రాశాడు. దీంతో ఆ సమయంలో ఇన్విజిలేటర్గా ఉన్న టీచర్కు రూ. 3 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్లో వెలుగు చూసింది.
దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.
INSACOG | కరోనా మళ్లీ వణికిస్తున్నది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నాయి. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
JN.1 | కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూఖ్ మాండవీయ నేతృత్వంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల ఆరోగ్య శాఖ
coronavirus | రోనాకు సంబంధించి ప్రతి కొత్త వేవ్ డిసెంబర్ లేదా శీతాకాలంలోనే మొదలయ్యాయని ఇన్సాకాగ్ అడ్వైజరీ బోర్డు కో చైర్ సౌమిత్ర దాస్ అన్నారు. దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేవని చెప్పారు. విమానాశ్రయాలు,
Corornavirus | చాలారోజుల తర్వాత కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొవిడ్ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ వారం రోజుల్లోనే అక్కడ కొవిడ్-19 కేసులు 277 శాతం పెరగ
Coronavirus | దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కర్ణాటకలో ఒకరు మృతి చెం
దేశంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ ప్రభలుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 60 ఏండ్లు పైబడినవారు, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, జ్వరం, సర్ది, దగ్గు ఉ�
Tamil Nadu | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 95 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.