కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
Sabari rail project: శబరిమల రైల్వే ప్రాజెక్టు కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడంలేదని, అయితే శబరిమలకు రైల్వే ట్రాక్ విషయంలో రెండు ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నామని
కేరళ రాష్ర్టానికి అవసరమైన బియ్యం అవసరాలను తీర్చగలమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకోసం ఆ రాష్ట్ర అవసరాలు తీర్చే వరి ధాన్యాన్ని తెలంగాణలో పండిస్తామని తెలిపారు.
Wild Elephant | ఓ గజరాజు దారితప్పి జనావాసాల్లోకి వచ్చింది. సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి వచ్చి తిరుగుతోంది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగు ఎటు నుంచి ఎటొచ్చి దాడి చేస్తుందోనని భయపడ�
గిరిజనులు నగరీకరణకే కాదు, ప్రభుత్వ వ్యవస్థలకు కూడా దూరంగా ఉంటారు. చట్టాల పట్ల అవగాహన కూడా తక్కువే. ఫలితంగా అనేక రకాల మోసాలకు గురవుతారు. ఎంతో పీడనకు లోనవుతారు. మారుమూల గిరిజనులు తమ రోజువారీ జీవితంలో కనీసం �
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ రోడ్డెక్కి రాష్ట్ర ప్రభుత్వ చర్యను విమర్శించడం సంచలనం సృష్టించింది. దీంతో కొల్లాం జిల్లాలో శనివారం నాటకీయ పరిణామాలతో రెండు గంటల పాటు హైడ్రామా నడిచింది.
కేరళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ కేవలం 2 నిమిషాల్లోపే తన ప్రసంగాన్ని ముగించారు. ప్రభుత్వం అందించిన కాపీలో కేవలం చివరి పేరాను చదివి మమ అనిపించారు. ప్రభుత్వ విధానాలపై గవర్నర్ అత్యంత తక్క�
PM Modi’s SPG Commandos In Dhoti | ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేరళలో పర్యటించారు. ఇందులో భాగంగా ఈ నెల 17న గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీతోపాటు ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది కూడా ఆ ఆలయం సంప్రదాయాలను పాటించా�
Ayodhya | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్నది. గర్భాలయంలో శ్రీరాముడి కొలువుదీరనున్న క్షణాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. మరో వైపు ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య రామయ్య ఆలయ�
ముంబైకి చెందిన సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రొఫెషనల్ నిఖిల్ జైన్ డిజిటల్ సామర్థ్యాన్ని నమ్ముకుని విజేతగా నిలిచారు. నిఖిల్ జైన్ డిసెంబరులో కేరళలోని ఓ నేషనల్ పార్కులో బస్సులో ప్రయాణిస్తుండగా ఆయ�
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో మండల పూజను పురస్కరించుకుని అనూహ్యంగా ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అప్రమత్తమైంది. ఈ నెలలో జరిగే మకరవిళక్కు (మకర జ్య�