Coronavirus | దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కర్ణాటకలో ఒకరు మృతి చెం
దేశంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ ప్రభలుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 60 ఏండ్లు పైబడినవారు, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, జ్వరం, సర్ది, దగ్గు ఉ�
Tamil Nadu | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 95 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.
Covid JN.1 | కరోనా మహమ్మారి శాంతించడంతో దేశవ్యాప్తంగా అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. అంతా సర్దుకుంటుందనుకుంటున్న తరుణంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కేరళ కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు రికార్డ�
Corona Virus | కేరళలో కరోనా న్యూ వేరియంట్ కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో JN.1 (జేఎన్.1) వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో దేశంలో నమోదయ్యే మొత్తం రోజువారీ కరోనా కేసుల్లో కేరళలో అత్యధ�
Sabarimala: శబరిమల వెళ్తున్న ఓ చిన్నారి అయ్యప్ప.. తప్పిపోయిన తన తండ్రి కోసం వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఆ సమయంలో ఓ పోలీసు అతన్ని ఓదార్చాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో
Arrest | వృద్ధురాలైన అత్తను అత్యంత దారుణంగా కొట్టిన కేరళ కోడలును ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై కిరాతకంగా దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోడలు తీరుప
Kerala | కేరళ వయనాడ్ జిల్లాలో మనుషులను చంపి అలజడి సృష్టించిన పెద్ద పులి ని చంపేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పులి మగ పులి అటవీ శాఖ మంత్రి ఏకే సశేంద్రన్ వెల్లడించారు.