దేశంలో కరోనా (Covid-19) మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. కొత్తరూపు సంతరించుకున్న కోవిడ్.. జేఎన్.1 (JN.1) సబ్వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తున్నది. దీంతో ఆదివారం కొత్తగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Sabarimala temple | కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయం (Sabarimala temple) రేపు తెరుచుకోనుంది. ఈ ఆలయం బుధవారం రాత్రి తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే.
BJP Leader | కేరళకు చెందిన ఓ బీజేపీ నాయకుడి ఇంట్లో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. అక్రమంగా నిల్వ ఉంచిన 14 వేల మద్యం బాటిల్స్తో పాటు 2,400 లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నారు.
Corona JN.1 | కరోనా... రెండు సంవత్సరాల క్రితం వరకూ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేది. ఈ మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలిగొన్నది. ఆ తరువాత రూపాన్ని, స్వభావాన్ని మార్చుకున్నా.. ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు.
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా పెరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి భక్తుల రాక విపరీతంగా ఉ
Sabarimala | శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ నుంచి లక్షలాది మంది అయ�
దేశంలో కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 752 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల నలుగురు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3,420 యాక్టివ్ కేసులుండగా, కేరళలో ఈ తరహా కేసుల సంఖ్య 2 వేలు దాటి
పుష్పకేతుడు, అతని నలుగురు సోదరులూ... దక్షిణ దిగ్విజయయాత్రలో భాగంగా ఆంధ్ర, కర్ణాటక, కేరళ దేశాలలోని విశేషాలను చూశారు. కాంచీ క్షేత్రాన్ని సేవించి, పాండ్యదేశం మీదుగా స్త్రీరాజ్యాన్ని చేరుకున్నారు.
Answer Sheet | ఓ విద్యార్థి జవాబు పత్రంపై తప్పుగా రూల్ నంబర్ రాశాడు. దీంతో ఆ సమయంలో ఇన్విజిలేటర్గా ఉన్న టీచర్కు రూ. 3 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్లో వెలుగు చూసింది.
దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.
INSACOG | కరోనా మళ్లీ వణికిస్తున్నది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నాయి. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.