న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో సహా అనేక సమస్యలపై కేంద్రాన్ని నిలదీసిన ఆయన.. ఈ దేశం ఎలా పుర
ఎక్సైజ్ పాలసీ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ స్కాం ప్రధాన సూత్రధారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు
న్యూఢిల్లీ: కొత్త ఎక్సైజ్ విధానం అమలులో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో సుమారు 20 ప్రదేశాల్లో దీనికి సంబంధించిన తన
బోతడ్ జిల్లా కేంద్రంలో 28 మంది మృత్యువాత.. చికిత్స పొందుతున్న 45 మంది ప్రమాదక మిథనాల్తో తయారు చేసి విక్రయాలు రాజకీయ నేతల అండతోనే సారా దందా: కేజ్రీవాల్ అహ్మదాబాద్, జూలై 26: మద్య నిషేధంలో దేశానికే రోల్మోడల�
న్యూఢిల్లీ, జూలై 24: ‘వనమహోత్సవం’ పేరిట తాము చేపట్టాలనుకున్న చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) హైజాక్ చేసిందని ఢిల్లీ పర్యావరణమంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ ఆరోపించారు. సామాజిక ప
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సత్యేందర్ జైన్ను సమర్థిస్తూ ఇవాళ కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కా�
విపక్ష పార్టీ నేతలను అరెస్టు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న బీజేపీపై ప్రతిచర్య మొదలైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బెదిరింపులకు పాల్పడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ�
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆప్ మాజీ నేతలు కుమార్ విశ్వాస్, అల్కా లాంబాపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు
దేశ రాజధానిలో తన అధికార నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడి పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ గూండాయిజానికి తెగబడితే వారు యువతకు ఎలాంటి సందేశం పంపు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడిని ఆప్ తీవ్రంగా ఖండించింది. అరవింద్ కేజ్రీవాల్ను హత్య చేసేందుకు కాషాయ పార్టీ కుట్ర పన్నిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ �
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ట్యాక్స్ ఎత్తేయాలని కోరడానికి బదులు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అందరూ ఉచితంగా చూస్తారని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.