చండీఘడ్: ఆమ్ ఆద్మీ ఊడ్చేసింది. పంజాబ్లో వన్మ్యాన్ షో ప్రదర్శించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ పార్టీ సంచలనం నమోదు చేసింది. తాజా రిపోర్ట్ ప్రకారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్లో.. 89 స్థానా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో ఒక రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అయినా, లేదంటే ఖలిస్తాన్ ప్రధాని అయినా అవుతానని సీఎం కేజ్రీవాల్ త
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ చెన్నీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరు అని, తనపై లేనిపోని అబద్ధాల
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మార్పు రానుందని, రాష్ట్రంలో నిజాయితీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అకస్మాత్తుగా పెరిగాయి. ఢిల్లీ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎన్జీ, హైబ్రిడ�
న్యూఢిల్లీ : ససెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభమవుతన్న నేపథ్యంలో ఆయా స్కూళ్లలో ప్రస్తుతం చేపడుతున్న వ్యాక్సినేషన్, రేషన్ పంపిణీ కార్యక్రమాలు ఇక ముందూ కొనసాగుతాయని ఢిల్లీ సీఎం అరవ�
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం దేశ్ కే మెంటర్స్ ( Desh Ke Mentors )ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఆ కార్యక్రమాన్ని త్వరలో ఆవిష్కరించనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఢిల్లీ ప్రభుత్వానికి బ�
Smog tower: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇవాళ ఢిల్లీలోని కన్నాట్ప్లేస్లో స్మాగ్ టవర్ను ప్రారంభించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏటికేడు తీవ్రమవుతుండటంతో
అహ్మదాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 2022లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ ఆయన అహ్మదాబాద్
న్యూఢిల్లీ: టీకాల కొరతతో ఢిల్లీలో 18-44 ఏండ్ల వయసు వారికి ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ను నిలిపివేస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. మే నెలలో 16 లక్షల టీకాలే అందాయని, జూన్ నెలకు కేంద్రం ఆ కోటాను 8 లక్షలకు �