ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తన (ఎల్జీ) వల్లే బీజేపీకి 104 సీట్లు వచ్చాయని, లేకుంటే 20 సీట్లు కూడా వచ్చేవి కాదని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా తనతో అన్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఆ ఉత్తర్వులో ‘అడ్మినిస్ట్రేటర్/ఎల్జీ’ అని పేర్కొనడంపై వీకే సక్సేనా వివరణను కేజ్రీవాల్ కోరారు. ప్రతి శాఖల అధికారులతో ఎల్జీ నేరుగా వ్యవహరిస్తారా? ఆయా విభాగాలను నేరుగా నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.
ఈ నెల 18న బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనున్నది. బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ నిర్వహిస్తున్న తొలి సభ ఇది. రాబోయే కాలంలో జాతీయస్థాయిలో మారే రాజకీయ సమీకరణాలకు సంకేత ప్రాయంగా ఈ సభకు బ
ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రు�
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా మధ్య మరో వివాదం రాజుకున్నది. ఈసారి ప్రభుత్వ ప్రకటనల విషయంలో సీఎం కేజ్రీవాల్ సర్కార్ను ఎల్జీ టార్గెట్గా చేసుకొన్నారు. ప్రభుత్వ ప్రకట�
Sukesh Chandrasekhar | అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. ఆ పార్టీకి రూ.60కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ క�
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఆయ�
దేశమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకపార్టీ నియంతృత్వాన్ని స్థాపిద్దామనుకున్న బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి సాధ్యం కాదంటూ సవాలు విసిరిన ఆమ్ ఆద్మీ పార�
ప్రజలు తిరస్కరించినప్పటికీ, దొడ్డిదారే తమ రహదారి అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఓడించినా.. ప్రజాతీర్పును కాలదన్ని ఎలాగైనా గద్దెనెక్కాలనే అధికార యావత�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో సహా అనేక సమస్యలపై కేంద్రాన్ని నిలదీసిన ఆయన.. ఈ దేశం ఎలా పుర
ఎక్సైజ్ పాలసీ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ స్కాం ప్రధాన సూత్రధారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు