హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): బుధవారం ఖమ్మం శివారులోని వీ వెంకటాయపాలెంలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్, కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, కేజ్రీవాల్, భగవంత్మాన్,యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, తలసాని, కొప్పుల, బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేకే,ఎంపీ నామా, విప్ బాల్క సుమన్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం
జనమే.. జనం
బుధవారం ఖమ్మం శివారులోని వీ వెంకటాయపాలెంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీగా హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు