కేంద్రంలోని బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఒక రాజకీయ ఆయుధంగా మారిందని ఆప్ నేతలు మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కీలక నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇవ్వడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో గణాంకాల గొడవను రాజేసిన కాంగ్రెస్ సర్కార్ రాళ్లెత్తిన కూలీలపై బురదను కుమ్మరించాలనే ఎత్తులేసి బొక్కబోర్లా పడింది. స్వల్పకాల స్వయం పాలనలో దశాబ్దాల దరిద్రాన్ని దూరంగా తరిమేసేం
ప్రతిపక్ష ఇండియా కూటమికి పూర్తిస్థాయి రూపం ఏర్పడకపోయినప్పటికీ అప్పుడే ప్రధాని మావాడంటే మా వాడంటూ పార్టీలు ప్రకటిస్తున్నాయి. మొన్న నితీశ్, నిన్న రాహుల్ ప్రధానిగా ఉండాలని ఆయా పార్టీలు పేర్కొనగా ఇప్పు�
బీజేపీని అధికారం నుంచి దించడమే ప్రధాన లక్ష్యంగా పాట్నాలో జరిగిన విపక్షాల భేటీ తర్వాత కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. ఢిల్లీ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్షాల మద
మద్యం పాలసీకి సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీని సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ అసెంబ్లీలో ఫోర్త్ క్లాస్ రాజు అంటూ ఒక కథను చెప�
Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ శుక్రవారం సమన్లు జారీచేసింది. ఈనెల 16న (ఆదివారం) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్ నేతృత్వ�
రైల్వే చార్జీల్లో సీనియర్ సిటిజన్లకు(వృద్ధులు) రాయితీలను పునరుద్ధరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. వృద్ధులకు రాయితీని వర్తింపజేస్తే రూ.1,600 కోట్�
ఢిల్లీ మద్యం కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ చేసింది. సిసోడియా బెయిల్ ప
ఎనిమిదేండ్లుగా నిజాయితీగా పనిచేస్తున్న తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, అవి అబద్ధమని భగవంతుడికి, తనకు తెలుసని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్ట�
నలుగురు ముఖ్యమంత్రులు, ఐదు జాతీయ పార్టీలు ఒక వేదికనెక్కి, ఒక్క గొంతుకతో ఒక్కమాటై నొక్కి చెప్పిన సందర్భం.. ఈ ఎనిమిదేండ్లలో ఇదే మొదటిది. విపక్షాల అనైక్యత ఇక పాత కథ. దేశం కోసం ఉమ్మడి పోరాటం కొత్త ప్రతిన! ఎదురే�
ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు