తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న విషయాన్ని లేవనెత్తేందుకు ఈనెల 30న విపక్ష ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ర్యాలీ చేపట్టనున్నట్�
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మీద దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారి స్పందించారు. బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం ఈ అంశం విచారణ దశ�
Protest | ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శ్రేణుల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపుమేరకు కార్యకర్తలు, నాయకులు ఆదివారం ఉదయం నుంచే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్
Nirmala Sitharaman: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి జరిగిన ఘటనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. మాలివాల్పై దాడికి పాల్�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు కావడం పట్ల కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాను సాధారణంగా ఇచ్చిన తీర్పుగా చూడటం లేదని, దేశంలోని
KCR | ఢిల్లీ లిక్కర్ స్కాంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది నరేంద్ర మోదీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం అని కేసీఆర్ తె�
ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఓ కట్టుకథ అని ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత ఆతిశీ కొట్టిపారేశారు. ఈ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థలపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
లోక్సభ ఎన్నికల వేళ విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, పలువురు కీలక నేతల అరెస్టుల నేపథ్యంలో ఇండియా కూటమి ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ‘సేవ్ డెమొక్రసీ’ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగ�
ED: మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను మరో ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ కోరింది. అయితే ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కస్టడీ పొడిగించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేస�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి త్వరలో అడ్వైజరీ జారీచేయనున్నట్టు సమాచారం.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేంద్రమంత్రి కిషన్రెడ్డిని సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో కిషన్రెడ్డికి సైతం భాగస్�
KCR | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాల