న్యూఢిల్లీ: టీకాల కొరతతో ఢిల్లీలో 18-44 ఏండ్ల వయసు వారికి ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ను నిలిపివేస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. మే నెలలో 16 లక్షల టీకాలే అందాయని, జూన్ నెలకు కేంద్రం ఆ కోటాను 8 లక్షలకు �
కేజ్రీవాల్, కేంద్రం మధ్య మాటలయుద్ధం డిల్లీ సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్న కేంద్రం కొత్త స్ట్రెయిన్ వార్తలు అవాస్తమన్న సింగపూర్ అది భారత్ వేరియంటేనని వెల్లడి సింగపూర్లో కొత్త రకం కరోనా అంటూ కే�
సీఎంలతో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్ను ప్రత్యక్షప్రసారం చేసిన ఢిల్లీ సర్కార్ తీవ్రంగా ఆక్షేపించిన కేంద్రం క్షమాపణ కోరిన కేజ్రీవాల్ ప్రభుత్వం న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కరోనా విజృంభణ నేపథ్యంలో వివిధ రాష్
ఢిల్లీలో ఆరు రోజులు లాక్డౌన్ | దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించారు. ఆరు రోజుల పాటు కఠిన రీతిలో లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు
అలాగైతే నో అలర్ట్నేటివ్|
దవాఖానలపై ఒత్తిడి పెరిగితే లాక్డౌన్ విధించక తప్పదని, తమ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయమేమీ లేదని ఢిల్లీ సీఎం అరవింద్...
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు అధిక అధికారాలు కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించిన.. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టె
న్యూఢిల్లీ: మిస్ ఇండియా ఢిల్లీ-2019 కిరీటం దక్కించుకున్న అందగత్తె మాన్సీ సెహగల్ ఈ ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీలో (ఆప్లో) చేరారు. ఆప్ నేత రాఘవ్ చద్దా సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. అనంతరం రాఘ�