KCR | బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు బుధవారం నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం 17 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, 12 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్షోల�
ప్రపంచ నగరాలకు దీటుగా తాము హైదరాబాద్ నగరాన్ని మలిచి ఒక్క క్షణం కూడా కరెంటు పోకుండా పవర్ ఐలాండ్గా మారిస్తే కాంగ్రెసోళ్లు మాత్రం కరెంటు కోతలతో తెలంగాణ పరువు తీశారని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విమ
కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి
తాగునీటి సమస్యను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని మహాఅద్భుతమైన మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించినట్టు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. మంగళవారం టీవీ9 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో
KCR | కాళేశ్వరం డిజైన్ నేను చేయలేదు. ఇంజినీర్లు చేశారు. నేనే డిజైన్ చేశాననడం కాంగ్రెస్ వాళ్ల వాళ్ల మూర్ఖత్వానికి పరాకాష్ట. అది వాళ్ల విజ్ఞతకే వదిలేయాలి. నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ను కాదు. అలాంటప్పు�
KCR | “గోదావరిలో వర్షాలు పడేకొద్దీ వరద పెరుగుతుంది. 70వేలు, 80వేలు, లక్ష క్యూసెక్కులకు పైగా వరదొస్తుంది. మేడిగడ్డ బ్యారేజీలు మొత్తం గేట్లు మూయకుండా వరద పోయేందుకు అటు చివరన రెండు, ఇటు చివరన రెండు, నాలుగు చొప్పున �
రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు ఇచ్చినట్లు నిరూపిస్తే తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తామని, నిరూపించకపోతే జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి మీ అభ్యర్థిని తప్పిస్తారా? అని కాంగ్రెస్ నాయకులకు మాజీ మంత్�
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు ఉమ్మడి జిల్లా పరిధిలో సర్వం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం మిర్యాలగూడ, రాత్రి సూర్యాపేటలో, గురువారం సాయంత్రం భువనగిరిలో �
కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలకు కష్టాలు తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ఎంపీ క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి మాలోత్ కవ�
తెలంగాణ సాధించడంతో పాటు అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన బీఆర్ఎస్ పార్టీకి తప్పా.. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లడిగే నైతిక హక్కులేదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్�
KCR | ఢిల్లీ మద్యం పాలసీలో స్కామ్ ఏమీ లేదని.. అసలు అది స్కామ్ కాదని.. నరేంద్ర మోదీ పొలిటికల్ స్కీమ్ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. టీవీ9 డిబెట్లో పాల్గొన్న ఆయన ఢిల్లీ మద్యం పా�
KCR | కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్పై ప్రతిపక్షాలపై చేస్తున్న విమర్శలను కేసీఆర్ కొట్టిపడేశారు. టీవీ9 డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక విషయాలు వ�
KCR | కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఆనవాళ్లు అన్నింటినీ తీసేస్తాం అని ముఖ్యమంత్రి అంటున్నారు? తీసేయగలరా..