శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేస
గత కొద్ది నెలలుగా మన రాష్ట్రంలో, ఆ మాటకొస్తే దేశంలో సాగుతున్న ‘రాజకీయ అవినీతి’ గురించి మొన్నొక ప్రొఫెసర్ నాతో మాట్లాడుతూ ‘రాజకీయాలు భ్రష్టు పట్టినయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరూ అవినీతిపరులే.
జైలు అధికారులు తనకు వసతులు కల్పించడం లేదని ఎమ్మెల్సీ కవిత అవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తీహార్ జైలు అధికారులపై కవిత తరపు న్యాయవాదులు గురువారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఫి�
తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెద్దయెత్తున పెరిగినట్టు ఐఎల్వో నివేదిక తెలిపింది. 2019లో ఉపాధి కల్పనలో 16వ స్థానంలో ఉన్న తెలంగాణ.. 2022 నాటికి మూడో ర్యాంకుకు ఎగబాకినట్టు వెల్లడించింది. 0.6 స్కోర్తో తెలంగాణ ఈ ఘనత సాధి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై కాంగ్రెస్ నేతలు గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డితో కలిసి టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇ
K Keshava rao | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అక్రమం అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు చెప్పారు. ఎమ్మెల్సీ కవిత, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటివారిని కేవలం రాజకీయ కుట్ర కోణంలోనే అ
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య విధానాల వల్ల రైతులు ఆగమైపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది కాలం తెచ్�
కృష్ణా బేసిన్లో ఇన్ఫ్లోలు లేవంటూ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో కాల్వలకు నీళ్లు వదల్లేదు. దీంతో రైతులు భూగర్భ జలాలను తోడేశారు. పంటలు, తోటలను కాపాడుకోవాలని రైతులు వందల సంఖ్యలో బోర్లు వేసి ఆర్�
తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ పాలన సాగింది. ఆగమైన తెలంగాణను బాగు చేయడాన్ని ఓ యజ్ఞంగా ఆయన భావించారు. సుపరిపాలనలో భాగంగా రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన�
కేసీఆర్ పాలనలో కనిపించిన జలదృశ్యాలు కాంగ్రెస్ పాలనలో కనుమరుగయ్యాయి. మండుటెండల్లో మత్తళ్లు పోసిన చెరువులు మార్చి నెలలోనే నోళ్లు తెరిచాయి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలాల్సిన ప్రజాప్రతినిధులు ముఖం చా�
కాంగ్రెసోడు ఏం తెచ్చిండు? ‘ఒక్కసీటు తెచ్చుకో నువ్ మొగోనివైతే’ అన్నడు. ‘ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపిచ్చుకుందాం’ అని జవహర్నగర్కు చెందిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్త కేతమ్మ పోరుకేక పెట్టింది.
‘గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి వందల కిలోమీటర్ల దూరంలో చిట్ట చివర ప్రాంతమైన పెన్పహాడ్ మండలానికి గోదావరి జలాలను తీసుకొచ్చి చెరువులను నింపారు. దీంతో పెన్పహాడ్ మండలంల�