KTR | మరికాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ క్రమంలో గులాబీ శ్రేణులతో తెలంగాణ భవన్ సందడిగా మారింది.
తాను నిఖార్సయిన ఉద్యమకారుడినని, ప్రజల కోసం ఎన్నిసార్లయిన జైలుకు పోయే దమ్మున్న నాయకుడినని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్కు లే�
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR) అన్నారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి, మరమ్మతులు చేయాలని.. న�
గులాబీ శ్రేణులు ఉద్యమకాలం నాటి ఉద్వేగానికి లోనవుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ తమలో తిరిగి నూతనోత్సాహాన్ని నింపుతున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
BRS Party | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సంచలనం సృష్టించబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి, గులాబీ జెండా అత్యధిక సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉ
Kaleshwaram | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోరాటం ఫలించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలోని మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముంద
Black Magic | హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నం 14లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం సమీపంలో క్షుద్రపూజలు అంటూ ఓ వార్త కలకలం సృష్టించింది. కేసీఆర్ ఇంటికి సమీపంలోని ఖాళీ ప్లాట్లో మంగళవారం మధ్యాహ్నం ముగ్గ
Harish Rao | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలే గడ్డపారలై కాంగ్రెస్ను బొందపెడతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో వద్దురా నాయనా.. కాంగ్రెస్ పాలన అనే పరిస్థ�
KCR | ‘గుడ్డి లక్ష్మి వచ్చినట్టు అప్పుడప్పుడు రాజకీయాల్లో లిల్లీపుట్గాళ్లకు అధికారం వస్తుంది. ప్రజలు రాష్ర్టాన్ని బాగుచేయమని అధికారం ఇస్తారుగానీ అడ్డందిడ్డం పనులు చేయమని చెప్పరు’ అని బీఆర్ఎస్ అధినే�
KCR | పోలీసులు వారి విధులను మాత్రమే నిర్వహించాలని, దౌర్జన్యాలు ఆపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. ఆయన మాటలతో సభలో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ‘మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్త�
KCR | రెండు రోజుల కిందట నారాయణపేట సభలో ముఖ్యమంత్రి భయం, ఆయన వణుకు చూస్తే ఈ గవర్నమెంటు ఏడాది కూడా ఉండేటట్టు లేదని అనిపిస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తడో,
కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి మూడు పదవులు కల్పించడం ఎంత వరకు సమంజసమని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.