బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్న తెలంగాణను కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ఆగం పట్టించిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
తాడ్దన్పల్లి చౌరస్తాలో మంగళ వారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ను ప్రత్యేకంగా అభినందించారు. సభ ముగిసిన త�
KCR | పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళే నేను నూరు నూటయాబ�
KCR | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక పిలుపునిచ్చారు. రూ.2లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్, ఎండిన పంటలకు పరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టుకా�
KCR | రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రూ. 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంద
KCR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు వస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం బీజేపీలో కలిసే అవకాశం ఉందని కేసీఆర్ అన్న�
KCR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. నిన్న జరిగిన అంబేద్కర్ జయంతి రోజున ఆ మహానీయుడిని అవమానించారు అని కేసీఆర్ మండిపడ్డారు. కనీసం అంబేద్�
KCR Public Meeting Live | తాను రాజకీయంగా ఎదగడానికి మెతుకు సీమ ఎంతో అండగా నిలిచిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడటానికి బలాన్ని ఇచ్చింది మెతుకు సీమ అని పేర్కొన్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ
BRS Party | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు చింతిస్తున్నారు. ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా సక్ర�
BRS Party | ఈ నెల 18వ తేదీన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది.
Praja Ashirvada Sabha | పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి(Sangareddy) జిల్లా ఆందోల్(Andol) నియోజకవర్గం చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ శివారులో నేడు ప్రజా అశీర్వాద సభ(Praja Ashirvada Sabha) జరగనుంది.