‘గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి వందల కిలోమీటర్ల దూరంలో చిట్ట చివర ప్రాంతమైన పెన్పహాడ్ మండలానికి గోదావరి జలాలను తీసుకొచ్చి చెరువులను నింపారు. దీంతో పెన్పహాడ్ మండలంల�
MLA Palla | : కేసీఆర్(KCR) పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా(Spiritual center) విలసిల్లిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla) అన్నారు.
BRS Party | వచ్చే నెల 13వ తేదీన చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎ�
KTR | ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి.. కేవలం అధికారం, ఆస్తుల కోసమే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని కేటీఆర్ పేర్కొన్నార
Vemula Prashanth Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతోనే కరువు ఏర్పడిందని, ఫలితంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా �
KCR | బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు, వారిలో మనోధైర్యం నింపేందుకు పొలం బాట పట్టనున్నారు. ఇటీవల నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. ఏప్రిల
Bajireddy Govardhan | రేవంత్రెడ్డి ఝూటాకోర్ ముఖ్యమం త్రి అని, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. జగిత్యాల రూరల్�
కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 110 రోజుల్లోనే తెలంగాణ దుర్భిక్షంగా మారిందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పంటలు ఎండి �
Harish Rao | మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని, ఇక్కడ గెలుపు గులాబీ జెండాదే అని హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలవాలి.. తెలంగాణ నిలవాలి అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయా�
Padi Kaushik Reddy | కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, ఆ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తన గొంతులో ప్రాణం ఉ
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్యాదవ్ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ టికెట్�