ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో పార్టీ నుంచి పోటీ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సవాల్ విసిరారు.
రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని, తనను ఎదురోలేకనే పార్టీ మారుతున్నారంటూ ఇతర పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు.
K Keshava Rao | తన తండ్రి కే.కేశవరావు బీఆర్ఎస్ పార్టీని వీడటం బాధగా ఉందని ఆయన కుమారుడు విప్లవ్కుమార్ అన్నారు. ఈ వయసులో పార్టీ మారడం ఏంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక సీనియ�
Sabitha Indra Reddy | ఇవాళ సోషల్ మీడియా ఫ్రీగా ఉంది కాబట్టి ఇష్టమొచ్చినట్లు పుకార్లు సృష్టిస్తున్నారు.. వాళ్లు పార్టీ మారుతున్నారు.. వీళ్లు పార్టీ మారుతున్నారు అని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు అని మహేశ్వరం �
KTR | కే కేశవరావు, కడియం శ్రీహరి గత పదేండ్లు పార్టీలో అనేక పదవులు అనుభవించి ఇవాళ పార్టీ నుంచి జారుకున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు (K.Keshava Rao) భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే.. ముఖ్యమంత్రితో పార్టీ చేరికకు సంబంధించిన అంశాలపై చర్చ�