KCR | కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెల్లడించారు. టీవీ9 డిబేట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనకు ఉండేవి రెండే నదులు. ఒకటి గోదావ
KCR | మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన రెండు పిల్లర్లు కుంగిపోవడం వెనుక జరుగుతున్న ప్రచారాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరణ ఇచ్చారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాధాన్యత ఏంటనేది స
KCR | కాంగ్రెస్, బీజేపీది రాజకీయ వికృత క్రీడ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ను గెలిపించారని తెలిపారు. కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ
భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్రావు మంగళవారం ప్రముఖ న్యూస్ చానల్ టీవీ9 లైవ్షో బిగ్ డిబేట్లో పాల్గొననున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే బిగ్ డిబేట్ను టీవీ9 ఎండీ, ప్రముఖ న్యూస్ యాం
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది. వరుసగా 17 రోజులు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవ�
బ్రిజేశ్కుమార్ కృష్ణాజలాల కేటాయింపు చేపట్టినప్పుడు, బేసిన్తో సంబంధం లేని తెలుగుగంగ ప్రాజెక్టుకు సైతం నీటి కేటాయింపు చేశారు. కారణం, అప్పటికే దాని నిర్మాణం జరిగింది.
నాడు సీఎంగా కేసీఆర్ హైదరాబాద్ నాంపల్లిలో ముస్లిం అనాథ పిల్లల కోసం నిర్మించిన అనీస్ ఉల్ గుర్భా భవనాన్ని నేడు ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తున్నదని బీ�
Kyama Mallesh | తనకు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, స్వామి వారి దయతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు.
నదుల అనుసంధానం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదన ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. బీజేపీ సర్కార్ ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ఆనకట్ట ఇప్పుడు సమ్మక�
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పైసా ఉపయోగం లేదు. ఈ ప్రాజెక్టుతో ఒక చుక్క కూడా అదనంగా రాలేదు. ఒక్క ఎకరం ఆయకట్టు కూడా ఏర్పడలేదు. నీళ్లు పారలేదు. ఇదీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, వాదనలు.
కేసీఆర్ పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ స్వరాష్ట్ర కల సాధ్యమైంది. దీంతో మహబూబ్నగర్ లోక్సభ స్థానం చరిత్రలో నిలిచిపోయింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా మూడుసార్లు విజయం సాధి�
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని, ఏ సర్వే చూసినా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్సే గెలువబోతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు సమరశంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారుచేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సుయాత్రను ప్రారంభించనున్నార�
పార్లమెంట్ ఎన్నికల తర్వాతనైనా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై పునరాలోచన అవసరమని, సంస్థాగత నిర్మాణమే ఏ పార్టీ పటిష్టతకైనా పునాది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. నల్లగొండ