KCR Pressmeet | ఎండిపోయిన పంటలకు ప్రతి ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ నష్టపరిహారం ఇచ్చేదాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తామని చెప్పారు.
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు బ్రహ్మాండంగా పంటలను సాగుచేసుకున్నారని, కానీ అనతికాలంలోనే ఇంతర దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్�
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్తాయికి ఎదిగిందని, ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అనతి కాలంలోనే రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకొచ్చిం�
KCR | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఎస్పారెస్పీ ఆయకట్టు కింద ఎండిపోయిన పంట పొలాలను పరి
KCR | పదేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కరువు తాండవిస్తున్నది. ఎక్కడ చూసిన వరి పొలాలు నీరందక ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులకు భరోసానిచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత మరో రైతు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR) ప్రయాణిస్తున్న బస్సును(Bus) పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. (Police checked) జనగామ,సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ఎర్రవల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్నారు.
రాజకీయాలలో విలువలు నానాటికీ మృగ్యమవుతూ అధికారం కోసం, డబ్బు కోసం ఎవరు ఎటైనా మారటం మరింత పెచ్చరిల్లుతున్న ఈ రోజుల్లో కనీసం కేశవరావు వంటి ప్రతిష్ట, విలువలు గల మేధావులు అయినా తమ పార్టీ మార్పిడికి తగిన కారణా�
కలలో కూడా తలంపునకు రాకూడదని కోరుకున్నది కండ్ల ముందటికొచ్చింది. పొలం గట్టున కరువు ముచ్చట్లు, ఊరి అరుగులపై కన్నీళ్ల పలవరింతలూ తిరగబెట్టాయి. ‘ఊరిడిసి నే బోదునా.. ఉరివేసుకొని నే సద్దునా’... అని ఆనాటి గాయాల తెల�
గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన చిన్న నీటిపారుదల పథకాలతో ఆయకట్టు గణనీయంగా పెరిగిందని మరోసారి స్పష్టమైంది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణం, ప్రాజెక్టులతో వాటి అనుసంధానం వల్
వంద రోజుల పాలనలో ఒక్కనాడు కూడా వ్యవసాయంపై సమీక్ష చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను శత్రువులా చూస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. కరువు పరిస్థితుల్లో ప్రభుత్వపరంగా అండ�
నీళ్లుండీ ఇవ్వలేని పాలకులను నిలదీసి రైతులకు తానున్నానంటూ భరోసా ఇవ్వడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం రైతుల చెంతకు వస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ ద్రోహి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన విశ్వాస ఘాతకుడు, కుటుంబ ప్రయోజనాలే తప్ప మరేదీ పట్టని అహంకారి కడియం శ్రీహరి. బీఆర్ఎస్కు, కేసీఆర్కు ఆయన నమ్మకద్రోహం చేసిన సందర్భంగ�