‘అధికారంలో వస్తే చిటికేస్తే పనులు అయితయన్నరు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో గ్యారెంటీలన్నీ గో విందా.. ప్రతి స్కీంలో మోసం.. ప్రతి విషయంలో దగా.. ఇదే కాంగ్రెస్ పాలన’ అం�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)వార్నింగ్ ఇచ్చింది.
KCR | రెండు జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్షోలో పాల్గొన్నారు.
KCR | మాకు ఓటువేస్తే క్షణాలమని అన్నీ చెస్తామని కాంగ్రెస్ చెప్పింది. మరి రైతుబంధు అందరికీ వచ్చిందా..? రూ.15వేలు ఇస్తామన్నడు ఇచ్చారా..? రూ.2లక్షల రుణమాఫీ అయ్యిందా? లేకపోతే గోవిందనేనా..? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆ�
KCR | కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం చేసిందని ఆ పార్టీకి ఓటెయ్యాలని ఆయన నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భా
KCR | లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినా.. కాంగ్రెస్కు ఓటు వేసినా వ్యవసాయబావుల వద్ద మోటార్లకు
కరెంటు మీటర్లు పెడతారని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులను హెచ్చరించారు.
మహబూబ్నగర్ జ�
KCR | దేశంలో పదేళ్ల నుంచి ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ గొప్పగొప్ప నినాదాలు ఇచ్చిండని, వాటిలో ఒక్క నినాదం కూడా నెరవేరలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ నినాదాలన్నీ బక్వాస్ అని విమర్
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జడ్చర్లలో ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ జడ్చర్లకు చేరుకోగానే స్థానిక మహిళలు హారతిపట్టి స్వాగతించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 24 నుంచి కేసీఆర్ 17 రోజుల బస్సుయాత్
బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ మారిన కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి కడియంకు భారీగా డబ్బులు అందాయని ఆ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. సాధారణంగా ఎవరైనా ఎందుకైనా ఒకసారి అసత్యం చెప్పినప్పుడు, అది అసత్యమని నలుగురికీ తెలిసిపోతే, అంతటితో జంకు కలిగి సదరు అసత్యాన్ని తిరిగి చెప్పరు. క�
పారిశ్రామిక రంగంలో నిస్తేజం ఆవరించింది. కేసీఆర్ హయాంలో పెట్టుబడులతో కళకళలాడిన రాష్ట్రం ప్రస్తుతం పూర్తిగా అచేతనావస్థకు చేరుకున్నది. కొత్త పారిశ్రామిక విధానం తెస్తామని, ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట
‘వ్యయము చేసి దేవుని సహాయం కోరేదే వ్యవసాయం’ అని మా నాన్న చెప్పిన మాట. కానీ, రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయాన్ని పరిశీలిస్తే వైకుంఠపాళి ఆట గుర్తుకొస్తున్నది. 130 రోజుల యాసంగి వరి పంట కాలం.. 142 రోజుల కాంగ్రెస్ పాల�
‘పజ్జన్న అంటే అషామాషీ కాదు.. ఎల్లవేళలా ప్రజా గొంతుకై నిలబడే వ్యక్తి.. పద్మారావు కాడికి పోతే సమస్య ఎలాంటిదైనా పరిష్కారం చూపుతాడన్న నమ్మకం నియోజకవర్గ ప్రజల్లో ఉన్నది. ఇప్పుడు ఆ నమ్మకాన్నే హైదరాబాదీ బిడ్డగ�