తెలంగాణ ఉద్యమం అయిపోలేదని, పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ముందున్నదని, మన బాధ్యత అయిపోలేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణకు జీవనాధారమైన చెరువుల బలోపేతానికి ఉద్యమనేత, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘మిషన్ భగీరథ’ చేసిన అద్భుతాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
నిర్మల్ సభలో రాహుల్గాంధీ మాట్లాడుతూ మహిళలకు రూ. 2500 ఇస్తున్నట్టు చెప్పారని, మరి జగిత్యాలలో ఎవరికైనా వచ్చాయా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.
దళిత జనోద్ధరణకు చిత్తశుద్ధితో పాటుపడిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ సామాజిక వర్గం అన్ని రంగాల్లో రాణిస్తుందనే దృఢమైన ఆలోచన ఉన్�
దశాబ్దాల తెలంగాణ తల్లి బానిస సంకెళ్లు తెంచేందుకు.. ఈ గడ్డపై ఓ ధిక్కార స్వరం వినిపించింది. ఓ వేగుచుక్క ఆశాజ్యోతిని వెలిగించింది. ఆ ధిక్కార స్వరం, ఆశాజ్యోతి మరెవరో కాదు, తెలంగాణ కోసం బరిగీసి నిలిచి కొట్లాడి�
KCR | ఈ రాష్ట్రం మీది.. భవిష్యత్తు మీది.. ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం వేయవద్దని యువ సోదరులకు బీఆర్ఎస్ అధినేత సూచించారు. గుడ్డిగా ఓటు వేయడం కాదు.. ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలని హితవు పలికారు. లోక్సభ ఎ�
KCR | కేంద్రంలో మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో అడ్డగోలుగా ధరలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఆయన పాలనలో ఎవరికీ ఒరిగిందేమీ లేదని విమర్శించారు. జగిత్యాలలో ఆదివారం జరిగిన రోడ్షోలో బీజే�
KCR | కాంగ్రెస్ మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. మన నదులు కాపాడాలంటే బీఆర్ఎస్ గెలవాలని.. ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే బీఆర్ఎస్
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు జనాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పోటెత్తుతున్నారు. బస్సు యాత్ర వెనుక కదలి�
KCR | నాలుగైదు నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితులు తారుమారయ్యాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. వీణవంకలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో గులాబీ దళపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాల�
KCR | ఎన్నికలో గెలిచినా, ఓడినా నాయకుడు ప్రజల కోసమే పని చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశామని,
KCR | సమైక్య పాలనలో వివక్షకు గురై అస్తవ్యస్తంగా తయారైన తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత పొదరిల్లులా తీర్చిదిద్దుకున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచ�
KCR | రైతుబంధు సాయం విషయంలో సీఎం రేవంత్పై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి ప్రశ్నలు సంధించారు. రైతులు నాట్లు వేసే సమయంలో రైతుబంధు ఇస్తారా..? పంట చేతికి వచ్చి ధాన్యం తూకం వేసే సమయంలో ఇస్తార�