KCR | తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పేరు ఉందని రాష్ట్రంలోని విద్యార్థులకు అందజేసిన దాదాపు 25 లక్షల పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర�
ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన (PMKSY) ప్రాతిపదికగా ప్రభుత్వం రుణమాఫీ అమలు నిర్ణయంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఫైర్ అయ్యారు. రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఆనవాళ్లు కనిపించకుండా చేస్తామని పదే పదే చెప్తున్న రేవంత్రెడ్డి సర్కారు అన్నంత పనికి ఒడిగడుతున్నది. ఆఖరుకు విద్యార్థులకిచ్చిన పాఠ్యపుస్తకాల్లోనూ కేసీఆర్ పేరు లేకుండా చేస్తున్నది.
Sabitha Indra Reddy | తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరుంటే తప్పేంటని మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో జగన్ బొమ్మలతో కూడిన కిట్లను పిల�
Dasoju Sravan | పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా సీఎం రేవంత్ రెడ్డి పాలన మారిందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఆయన పాలన చాలా అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష�
భైంసా పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలలోకి లబ్ధిదారులు బుధవారం వెళ్లారు. బీడీలు చుట్టుకుంటూ అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలను నిర్మించిందన
ఈ వానకాలం నుంచే రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.7,500 అందజేయాలని మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇంతకీ రాష్ట్రంలో రైతుకు ‘భరోసా’ ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. రైతుభర�
విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ మాజీ సీఎం కే చంద్రశేఖర్రావుకు కూడా వివరణ కోరుతూ లేఖ రాసింది. ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని ఆయనను కోరింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నర్స
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నిర్దేశానుసారం ఆ పార్టీ పని చేసిందా? అనే విషయాన్ని లోతుగా విశ్లేషిస్తే.. మెజారిటీ తెలంగాణవాదులు చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దుబ్బాకలో వంద పడకల దవాఖాన భవన సముదాయాన్ని నిర్మించుకున్నామని, ఇక్కడ మూడు జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందటం చాలా సంతోషకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.