Telangana | రేవంత్ రెడ్డి పాలనపై వికలాంగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి.. ఇంత వరకు పెన్షన్లు పెంచకపోవడం దారుణమని ప్రజా భవన్ వద్ద ఓ వికలాంగురాలు ఆవేదన వ్య
రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆ పార్టీ ఎప్పటికీ ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్నగర్ కేశోరాం సిమెంటు కర్మాగారం కాంట్రాక్టు కార్మికుల గుర్తింపు సం ఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. కాం గ్రెస్ కంచుకోటలో ఏడేండ్ల తర్వాత గులాబీ గుబాళించ�
Telangana | రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బతికే ఉండాలని వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూనంనే�
తెలంగాణ అంటే ఒక చైతన్యం, తెలంగాణ అంటే అస్తిత్వం, తెలంగాణ అంటే ఆత్మగౌరవం... ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ చావు అంచులదాకా వెళ్లి సాధించారు.
కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ప్రజోపకరమైన పనులను, సంక్షేమ పథకాల పేర్లను మార్చివేయాలనో లేదా రద్దు చేయాలనో చూడటం అప్రజాస్వామికం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చద�
బీఆర్ఎస్ రాజ్యసభాపక్ష నేతగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేశ్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ నియామకపత్రాన్ని సోమవారం సురేశ్రె
జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మాజీమంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. తమ వాదన వినకుండా, పూర్తిస్థాయిలో విచారించకుండానే ఓ నిర్ణయానికి ఎలా వచ్చేస్త�