KCR | దమ్ముంటే చేయగలిగిందే చెప్పాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హితవు పలికారు. రైతుబంధు ఇస్తానని ఎన్నికలప్పుడు చెప్లేదని.. కానీ రైతులకు కావాలని తర్వాత చేశామని చెప్పారు. వడ్లు తడిసిపోయినా కొన్నామని.. రైతు చన
KCR | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినవన్నీ భూటకపు హామీలు అని.. అరచేతిలో వైకుంఠం చూపించారని తెలంగాణ రైతాంగం బాధపడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన
KCR | కరీంనగర్ జిల్లా దీవెనతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన రోడ్షో నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటి�
KCR | ఎమోషనల్ డ్రామాతో పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను ఫూల్స్ చేస్తుందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన కరీంనగర్లో రో�
KTR | మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి ఇద్దరూ పొలిటికల్ టూరిస్టులు అని, మే 13 తర్వాత మళ్లీ వారు కనబడరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క
KTR | కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాడాల్సి ఉంది.. నాలుగు ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కాదు. ఎందుకంటే వారు ఢిల్లీ గులామ్లు. ఇదే గులాబీ కండువా ఎగిరితే.. పార్లమెంట్లో �
దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాల దృష్ట్యా రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవా? పలు రాష్ర్టాల్లోనూ ప్రాంతీయ పార్టీలే కమలం పార్టీ దూకుడుకు కళ్లెం వేస్తున్నాయా?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్లో బుధవారం మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగ
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు రాజకీయ సమీకరణాల్లో సరికొత్త మార్పునకు కారణం అవుతున్నదా? పార్టీ, అభ్యర్థి సమస్థాయిలో కీలకపాత్ర పోషించే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బ
నర్సాపూర్ గర్జించింది.. పటాన్చెరు జనం ప్రభంజనం.. దుండిగల్ గులాబీపూల వనం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేరోజు మూడు రోడ్షోలు.. ఒకదానిని మించి మరొకటి విజయవంతం.. ఉప్పొంగిన జనాభిమానం.. మొత్తంగా బుధవారం బీఆర్