పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటేయాలనే స్పష్టతతో ప్రజలు ఉన్నారని, భారీ మెజార్టీతో నామాను గెలిపించుకొని కేసీఆర్కు బహుమతిగా ఇద్దామని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ
సిద్దిపేట గడ్డ మీద మనం అందరం ప్రతిజ్ఞ తీసుకుందాం. సిద్దిపేట నుంచే లక్ష ఓట్ల మెజార్టీ ఇద్దాం ..మనం అందరం పౌరుషవంతులం.. మాట నిలబెట్టుకోవాలి. లక్ష ఓట్ల మెజార్టీ ఇక్కడి నుంచే ఇవ్వాలి. తాను ఏ రోజు వచ్చినా మాబిడ్�
ఐదేండ్లు ఎంపీగా పదవి వెలగబెట్టి అభివృద్ధికి ఐదు రూపాయల నిధులు తీసుకురాని బండి సంజయ్కు ఓట్లడిగే నైతిక హక్కులేదని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం ఆక్షేపించారు. కరీంన�
KCR | సిద్దిపేట ప్రజలు ఎటువంటి పులులో తనకు తెలుసునని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మీరు పట్టుబడితే.. జట్టుకడితే.. లక్ష మెజార్టీ మీకు లెక్కనే కాదని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేస�
KCR | బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ, కార్పొరేట్ల పార్టీ తప్ప సామాన్య జనుల పార్టీ కానే కాదు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ఎజెండాలో ఏనాడూ పేదల అవస్థలు, మాట
KCR | రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండాలంటే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వినోద్కుమార్ గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేపు జిల్లా తీసేస్తా అంటే.. అడ్డం పడి కొట్లాడేటోడు.. యుద్ధం చేసేటోడు కావాలని త
KCR | బీజేపీ ఎజెండాలో పేదలు లేరు కానీ పెద్ద పెద్ద గద్దలు ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని క�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం ఒంటి గంటకు జరగనుంది.
కాంగ్రెస్ నేతలు అన్నివర్గాల ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ గ�
దేశాన్ని ముంచి దేవుడి పేరుతో ఓట్లు అడిగేవారిని పట్టించుకోవద్దని బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేవాళ్లు.. చెప్ప�
పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో, ఏమి జరుగుతుందో తెలియదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. యాదవ సోదరుల కోసం అప్పట్లో తాము గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కోసం చేపపిల్
ఉద్యమ కాలం నుంచి గులాబీ దళపతి కేసీఆర్కు దన్నుగా నిలిచిన కరీంనగర్ మరోసారి కదం తొక్కింది. అశేష జనవాహిని తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికింది. గురువారం ఎర్రవల్లిలోని నివాసం నుంచి కేసీఆర్ బస్సుయాత్ర బయలుద�
KCR | లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన రోడ్ షోకు విశేష స్పందన లభిస్తోంది. బుధవారం సాయంత్రం కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోకు జనం ప్రభంజనమై కదలివచ్చారు. దీంతో తెలంగాణ చౌరస్త�
KCR | కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ బండి సంజయ్తో పైసా అభివృద్ధి పని జరిగిందా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు.