బ్రిటిష్ పాలకుల దరిద్రం వదిలిందనుకున్న దేశాన్ని ఆధునిక భారతదేశంగా మార్చడానికి జవహర్లాల్ నెహ్రూ వేసిన బలమైన పునాదులు ఇప్పటి పాలకులను ఇంకా భయపెడుతున్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఒక సభలో మా
భారత రాష్ట్ర సమితి చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించడంలేదని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర సంస్థగా ఉన్న ఎన్నికల సంఘం అన్ని పార్టీలను ఒకే తీరుగా చూడాలని, అలాకాకుండా ఏ�
కార్మిక క్షేత్రం కదం తొక్కింది.. తరలివచ్చిన ప్రజలు, కార్మిక లోకంతో గోదావరిఖని చౌరస్తా జనసంద్రమైంది.. ఉద్యమ సారథి, గులాబీ దళపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వస్వాగతం లభించింది.
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెంది�
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన పద్మశ్రీ అవార్డుగ్రహీత 12మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది.
రాష్ర్టానికి పట్టిన శని రేవంత్రెడ్డి అని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయడం ద్వారా శనిని వదిలించుకోవడానికి ప్రజ లు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు అన్నారు.
KCR | సింగరేణి ప్రాంతంలో పెద్ద కుట్ర జరగబోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేస
KCR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 200 సీట్లు వచ్చే
KCR | నా బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెలు వణుకుతున్నాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇద్దరు కుమ్మక్కై నన్ను నిలువరించాలని నా ప్రచారంపై నిషేధ
Harish Rao | కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఇసుక దొంగలు, కాంట్రాక్టర్లు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో మాత్రం అసలైన కార్యకర్తలు ఉన్నారని హరీశ
Rakesh Reddy | నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.
KTR | బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ఈ ఎన్నికల్లో గెలిపిస్తేనే మల్కాజ్గిరికి బలం చేకూరుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి చేపట్టిన