మోదీ రాష్ర్టానికి రావడానికి రెండు రోజుల ముందు.. టీపీసీసీ సోషల్ మీడియా ఖాతాల్లో ఫేక్ వీడియో పోస్ట్ అయ్యింది. సీఎం రేవంత్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి బీజేపీని విమర్శించారు. మోదీ రావడానికి ఒకరోజు ముందు.. �
ఆయన కుల ఉద్వేగాలు రేకెత్తించలేదు.. మతాన్ని ఎంత మాత్రం వాడుకోలేదు.. జాతుల వైరాన్ని జాతీయ ప్రచారాంశంగా చేయలేదు.. ఆయన కేవలం ప్రజలను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నారంతే! మీకు నా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఇప్పు�
ఎన్నికల సంఘం తనపై 48 గంటల నిషేధం విధిస్తే, బీఆర్ఎస్ బిడ్డలు 96 గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈసీ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఎంపిక చేసిన వ్యక్తులపై చర్యలు తీసు�
బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు చేపట్టిన రోడ్డుషోలు, బస్సుయాత్ర సూపర్హిట్ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సాగిన కేసీఆర్ యాత్రకు జనం పోటెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్�
నా ఫేస్బుక్ పోస్టులు చదివిన చాలామంది ఇన్బాక్స్లో అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ‘మీరు బీఆర్ఎస్కు చెందినవారా?’ అని. ఈ అనుమానం చాలామందికి ఉన్నదేమో అనిపించి ఈ సుదీర్ఘ వివరణ ఇస్తున్నాను.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో కాంగ్రెస్, ఆ పార్టీ నేతలపై తాము చేసే ఫిర్యాదులపై స్పందన ఉండటం లేదని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్, ట�
‘కాంగ్రెస్సోళ్లకు ఉన్నట్లు నాకు పెద్ద పెద్ద కంపెనీలు లేవు. వ్యాపారాలు లేవు. కార్మికు డి బిడ్డగా పైవింక్లయిన్ పుట్టక ముందు నుంచే మీ కోసం పోరాడిన వ్యక్తిని’ అని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్�
ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి.. ఉత్తమాటలు.. ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్ను మరోసారి నమ్మి మోసపోవద్దని, పదేళ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలో పడొద్దని ప్రజలకు కరీంనగర్ పార్లమెంట్ �
రాష్ట్రంలో కేసీఆర్ అనవాళ్లు లేకుండా చేయడం రేవంత్రెడ్డే కాదు.. ఆయన జేజమ్మ తరం కూడా కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ అధ్యక్�
‘కృష్ణానదీ జలాల్లో రాష్ర్టాల మధ్య నీటి వాటా తేల్చకముందే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు ఈ కుట్రలను తి
తెలంగాణ కోసం 14 ఏండ్లు అలుపెరుగని పోరాటం.. ఆపై పదేండ్లపాటు తెలంగాణ పునర్నిర్మాణం. అలుపెరగని పని.. నిత్యం బిజీబిజీ.. ఇది ఒకవైపు. కేసీఆర్ ఎవర్నీ కలవరంటూ నిందలను నిజాలుగా నమ్మించే ప్రచారం.
నేల ఈనిందా అన్నట్టుగా నలుదిక్కులా మానుకోటలో జనం పోటెత్తారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రోడ్షోకు భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో ఇందిరా జంక్షన్ కిటకిటలాడింది.
బుధవారం కేసీఆర్ రోడ్షోకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ సమీపంలో కుక్క అడ్డం రావడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదం�