బీఆర్ఎస్ను మోసం చేసిన రంజిత్రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మ హేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రజల కు పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్�
దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, బీఆర్ఎస్కు 12 సీట్లు ఇస్తే నామా నాగేశ్వరరావును కేంద్రమంత్రిని చేస్తానని కేసీఆర్ అంటున్నారని, ఆయనను మాత్రం ఇండియా కూటమిలో చేరనిచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ
రంజిత్రెడ్డి.. నమ్మకద్రోహి అని.. బీఆర్ఎస్ పార్టీని నమ్మించి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కచ�
రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు. ఇక రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే అనుకుంటున్న సమయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ఛానల్కు నాలుగు గ
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, ఆ పార్టీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రజలకు సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉస్మానియా హైరానా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓయూలో నీటి కొరత, కరెంట్ కోత అంశాన్ని సోమవారం ఎక్స్ వేదికగా పోస్టు చేయడం, అది వైరల్గా మారడం.. డిప్యూటీ సీఎంసహా వివిధ శ�
KCR | రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల బతుకులు బాగుపడేందుకు 1100 గురుకుల పాఠశాలలు పెట్టామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అందజేశామ�
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం జిల్లాలో గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ గుర్తుచేశారు. పోడు పట్టాలతోపాటు రైతుబంధు, రైతు బీమా సౌకర్యాలు కల్పించామని, కానీ ఇప్పటి కాంగ్రెస్ ప�
KCR | కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాయమాటలు చెప్పిందని, తీరా అధికారంలోకి వచ్చినంక ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారం�
KCR | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అడ్డగోలు వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొత్తగూడెం రోడ్ షోలో ఆయన ప్రసంగి�
BRS Party | ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీరు, కరెంట్ కొరత ఉందని విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించా�