ఎన్టీఆర్ వచ్చాకే రాష్ట్రంలో నిజమైన సంక్షేమం ప్రారంభమైంది. ఆ పుణ్యాత్ముడు పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం ద్వారానే పేదలకు పట్టెడన్నం దొరికింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. తుడిచేస్తే పోయేది కా�
వరంగల్ నుంచి ఖమ్మం వరకు 120 కిలోమీటర్లు.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు.. సోమవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సుయాత్ర సాగింది. జననేత రాకను చూసి ఊరూరా ప్రజలు పులకించిపోయారు.
కారే మాకు బతుకు, కేసీఆరే మా భరోసా అని ఉపాధిహా మీ కూలీలు పేర్కొన్నారు. జోగుళాంబ గద్వా ల జిల్లాలోని గద్వాల, ధరూరు, గట్టు, మల్దకల్, కేటీదొడ్డి మండలాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, నాగర్కర్నూ�
KCR | కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల్లో బలం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్షోలో భాగంగా ఖమ్మం కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు.
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా వరికోతలు ఉండేవని.. ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా కరెంటు కోతలేనని.. ఇది జరుగుతున్న చరిత్ర అంటూ కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్ర�
KCR | ప్రధాని నరేంద్రమోదీ గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తీసుకపోతననే ప్రతిపాదనను తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. అప్పుడు నేను నా తల తెగి�
KCR | మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ముఖ్యమంత్రి నోటికే మొక్కాలంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. రోడ్షోలో భాగంగా ఖమ్మం జడ్పీ సెంటర్లో ప్రసంగ�
KCR | ఖమ్మం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వర్షం కురిపించారు. గోదావరి నీటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎత్తుకపోతనని ప్రధాని మోదీ చెప్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు ఎందు�
KCR | ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుకు ఆశ ఎక్కువని, నా రాష్ట్రం బాగుపడాలె.. నా జిల్లా బాగుపడాలె.. అని ఆయన ఆరాటపడుతుంటడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భా
KCR | ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీటి, విద్యుత్ కొరత కారణంగా విద్యార్థులు గత నాలుగైదు రోజుల నుంచి ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత, తెలంగా
Motkupalli Narasimhulu | పరిపాలనలో రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే నయం అనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాదిగ జాతిని ఎదగకుండా బొంద పెట్టే ప్రయ�
: సీఎం రేవంత్రెడ్డి త్వరలో తమ పార్టీలో చేరడం ఖాయమని బీజేపీ ఎంపీ అర్వింద్ మరోమారు స్పష్టం చేశారు. ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రేపోమాపో బీజేపీలో చేరిపోతారని పుకార్లు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఒక ముసలి రైతు కింద పడతానన్న భయమైనా లేకుండా ఎందుకు చెట్టెక్కి మరీ కేసీఆర్ను చూడాలనుకుంటున్నడు? బస్సు కింద పడతానేమో అన్న జంకు లేకుండా ఒక మహిళ ఎందుకు కేసీఆర్ కర స్పర్శ కోసం గొంతు చినిగిపోయేలా అరుస్తూ వెం�