ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్యరంగం.. స్వరాష్ట్రంలో పదేండ్ల పాలనలో ఆరో గ్య తెలంగాణగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వినూత్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజావైద్యం మెరుగుపడింది.
రాష్ట్రంలో ఐదు నెలల పాలనలోనే కాంగ్రెస్ సర్కార్ ఐదేండ్ల అపఖ్యాతి మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ‘ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసోళ�
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే పట్టభద్రులకు మేలు జరుగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉ�
మంచిర్యాల జిల్లా భీమారం మండలం అంకుశాపూర్ శివారులోని అటవీ భూమిలో మంగళవారం హద్దు లు వేసేందుకు వచ్చిన అధికారులను పోడు రైతులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది.
KTR | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో సకల జనులు ఉవ్వెత్తున ఉద్యమించడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగ
ఒకప్పుడు యంత్రాలు నడవాలంటే కరెంటు కోసం పక్కచూపులు చూసే స్థితి నుంచి కోతల్లేని స్థితికి తెలంగాణ విద్యుత్తు రంగం పురోగమించింది. అంతులేని కరెంట్ కోతలు దూరమయ్యాయి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాలు, టర్నోవర్లో అద్భుత వృద్ధిని సాధించింది. సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేసింది.
అబద్ధపు హామీలు, దుష్ప్రచారాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగిస్తున్నది.
రైతుల కోసం పోరాడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గులాబీ శ్రేణులు రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ‘మేమున్నా’మంటూ రైతుకు వెన్నుదన్నుగా నిలిచారు. ద�
Harish Rao | రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరం అని మాజీ మంత్రి, సిద�
KTR | ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం - వరంగల్ - నల్లగొండ పట్టభద్రు�
గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీలకు పైసా నిధులు విదల్చలేదు. దీంతో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులు పడకేశాయి. కనీసం పారిశుద్ధ్య సిబ్బందికి