‘కేసీఆర్ ఇచ్చినంతనే తప్ప.. పింఛను పెంచలేదు, కొత్తగ ఇవ్వలేదు..’ అనే కోణంలో సార్వత్రిక ఎన్నికల్లో లాభితులు, ఆశావహుల మనసు కేసీఆర్వైపే గుంజిందని వినవస్తున్నది. ఈమాత్రం పింఛను కేసీఆర్ పుణ్యమే కదా అని పోలిం�
నాడు తెలంగాణ సంరక్షణార్థం మొక్కగా మొలిచి, నేడు మానై తెలంగాణకు సుజలాలు, సుఫలాలను అందించిన పార్టీ ‘బీఆర్ఎస్'. దశాబ్దకాలంలో ఆకలి తెలంగాణను అన్నపూర్ణగా, పారిశ్రామిక కేంద్రంగా, ఐటీ హబ్గా తీర్చిదిద్దిన ప్ర
KTR | పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే ప�
KTR | కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్టు ఈ రెండు పార్టీల వైఖరి ఉందని
KTR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ గులాబీ సైనికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు రుణమాఫీ పథకాన్ని పలు దఫాలుగా అమలుచేసింది. 2018 వరకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేసింది. కానీ అప్పుడు ప్రతిపక
లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని ప్రాంతీయ పార్టీలదే పెత్తనం నడుస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో సోమవ�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో జనం ఆలోచనల్లో పెనుమార్పులు వచ్చాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భ
ఐదేండ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశమని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల జోష్ తగ్గిందా? ఫలితాలపై నమ్మకం సడలిందా? మొన్నటి వరకు తిరుగులేదనుకున్న నేతలకు ఇప్పుడు తత్వం బోధపడిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రజలు ఈ రోజు ఓటింగ్కు వెళ్లేముందు ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ర్టాల ప్రయోజనాలను కాపాడుతున్నది ప్రధానంగా ప్రాంతీయ పార్టీలే తప్ప జాతీయ
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులు సోమవారం స్వగ్రామం చింతమడకకు వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్, శోభ దంపతులు ఓటు వేయనున్నారు. ఎర్రవెల్లి నివాసం నుంచి సోమవారం చి�
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధుతో ఇన్నేళ్లపాటు పెట్టుబడికి రంది లేకుండా, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయకుండా పంటలు సాగు చేసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ అప్పుల తిప్�