రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటున్నదని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆయన పార్లమెంటు పరిధిలోనే గింగిరాలు తిరిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కొడంగ
పోరుగడ్డ ఓరుగల్లుకు ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల మీదుగా రోడ్షో ద్వారా వరంగల్ నగరానికి చేరుకుంటారు.
‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుట్ర పన్నిండు. కాంగ్రెస్కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నరు. కేసీఆర్ సార్తో మాట్లాడు. వాళ్లను తీసుకొని వస్తానని నాతో చెప్పిండు’ అని మ
సీఆర్ ప్రభుత్వ పాలనలోనే పేదలకు లబ్ధి జరిగిందని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. శనివారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
తెగించి కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, దీనికోసం ఎన్నో పోరాటాలు, తాగ్యాలు చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివార
ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో సీఎం రేవంత్రెడ్డి విఫలం కావడం, పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రజలను నమ్మించడానికి దేవుళ్ల మీద ఒట్టు వేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడిగే హక్కు, అర్హత మనకే ఉందని పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు.
పాలమూరు పార్లమెంట్ స్థానంలో సత్తా చాటాలని పార్టీ క్యాడర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని మా జీ ఎమ్మెల్యేలతో గు
ప్రముఖ జర్నలిస్ట్, హిందీ మిలాప్ సంపాదకుడు వినయ్ వీర్జీ (72) కన్నుమూశారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీలో చదివిన ఆయన.. హిందీ భాషోన్నతికి విశేషంగా కృషిచేశారు.
KCR | నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరావు మండిపడ్డారు. నాగర్ కర్నూల్లో జరిగిన రోడ్షోలో కేసీఆర్ పాల్గొన్నారు. బీజేపీ పాలనపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మా
KCR | ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటితే.. కాళ్లు తంగెళ్లు దాటడం లేదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెటైర్లు వేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించారు.