ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలు అమలు చేయమంటే రాష్ట్ర ఆర్థిక వనరులు సరిగా లేవనడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అన్నారు. �
ప్రత్యేక రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాల్ని అరికట్టేందుకు అద్భుతమైన ఆలోచన చేశారు. అదే షీ టీమ్స్ ఏర్పాటు. బహ�
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో అగ్గి విద్యార్థులు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29నే ఇందుకు ప్రధాన కారణం. గ్రూప్-1 పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, దివ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాచరిక పాలనను కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విల�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలకు అండగా ఉంటున్నారని ఆ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా రు. బుధవారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని మేదినిపూర్లో ఇటీవల
రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్కార్డులు ఇవ్వాలని జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్త పేరిట బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో ఓ పోస్టర్ ఏర్పాటు చేశారు. ‘సీఎం రేవంత్రెడ్డికి మా �
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై చేసిన నిరాధార వ్యాఖ్యల కారణంగా తన పరువుకు భంగం కలిగిందంటూ ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు లీగల్ నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాప�
KTR | ఉమ్మడి రాష్ట్రంలో దండగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. అప్పుల బాధ నుంచి విముక్తి కల్పించి, ఆత్మహత్యలకు తావివ్వకుండా
కాంగ్రెస్ అంటేనే అంత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక ఒకలా ప్రవర్తించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజాప్రయోజనాలు పట్టని పార్టీ అది. బీఆర్ఎస్ హయాంలో యా
క్షేత్రస్థాయిలో నిత్యం కర్షకులకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)ను నియమిస్తే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పనులతోపాటు బోలెడంత భారాన్ని మోపుతోంది ప్రస�
కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నర్సమ్మ (85) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని గంగుల నివ
అస్తిత్వ పోరాటానికి ప్రతీక అయిన కుమ్రంభీం స్ఫూర్తితోనే నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం సాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం కుమ్రంభీం జయంతి సంద
కేసీఆర్ పాలనలో దుకి దున్నినప్పటి నుంచి పంట కొనుగోళ్ల దాకా రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటే, రాజకీయ విషక్రీడలో, తిట్ల పురాణాల్లో మునిగి తేలుతున్న కాంగ్రెస్ పాలనలో రైతులు దికులేని పక్షులై దీనంగా చూస�