మీరు చూస్తున్న చిత్రం.. మబ్బులను తాకుతూ నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్లా కనిపి స్తుంది కదూ.. అలా అనుకుంటే పొరపడినట్టే. మరీ పౌంటెయిన్ నుంచి పాలబుగ్గల జలదార పైకి వస్తుందనుకుంటున్నారా.. అదీ కాదు.. ఎంటంటే.. క�
ఉద్యోగుల పెన్షన్ సర్కారు ఇచ్చే భిక్షకాదని, తమ హక్కు అని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ స్పష్టంచేశారు.
పింఛన్ వస్తలేదని, అధికారుల చుట్టూ తిరిగినా ఎవ రూ పట్టించుకోవడం లేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ గ్రామానికి చెందిన వృద్ధురాలు గంగాధరి పోచవ్వ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్�
తెలంగాణలో ఈ ఏడాది 15.30 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే వ్యవసాయానికి
మాజీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) గడల శ్రీనివాసరావు వైద్యారోగ్య శాఖలో తన ప్రస్థానానికి ముగింపు పలికారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తును (వీఆర్ఎస్) ప్రభుత్వం ఆమోదించింది.
కేసీఆర్ సర్కారులో మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని, వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మందమర్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా న
తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేట ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో 229 మంద�
మా తండాలో మా రాజ్యం ఆకాంక్షను తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నెరవేర్చారని, బీఆర్ఎస్ పాలనలోనే తండాలను జీపీలుగా మార్చారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి మండలం దుబ్బతండా, మేకల తండాలను
ప్రత్యేక అధికారాలు ఇచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేసిందే గత కేసీఆర్ ప్రభుత్వమని, దీంతోనే గ్రామాల్లో సుపరిపాలన అందిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లిలోని ఓ ఫంక్షన్
సుంకిశాల ప్రమాదానికి మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర ఆరోపణ చేశారు.
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు గతేడాది జూన్ 5న యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల తరగతులు ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల
చెడు జరిగితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాపం.. మంచి జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఘనకార్యం.. లేదా ప్రస్తుత రేవంత్ సర్కారు గొప్పతనం.. ఇదీ ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రభుత్వం సర్వరోగ నివారిణిగా ఎంచు�
సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి 11.6.2021న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. 2022లో పనులు మొదలుపెట్టారు. జూలై 2, 2023 నాడు ఆ వాల్ నిర్మాణం జరిగింది. కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సాగర్లోకి నీళ్లొచ�