‘మేము ఢిల్లీకి వస్తే మా పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టా? ఢిల్లీకి మేం రాకూడదా?’ అంటూ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల�
అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను కల్పించే పనులపై జిల్లా ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకుగాను చేసిన అంచనాలు, ఎంబీ రికార్డులకు పొంతన లే�
Harish Rao | ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. ఇంటర్కు ముందు విద్యాసంవత్సం నుంచి వెనక్కి నాల
Jayashanker Sir | మహోన్నత స్వాప్నికుడు జయశంకర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సార్ జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘జయశంకర్ సార్ మార్గంలో, కేసీఆర్ సారథ్యంలో తెలం�
KTR | తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ స్ఫూర్తితో కేసీఆర్ పదేండ్ల పాలన సాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కేసీఆర్ బలమైన �
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో పునరంకితం కావాలని శాసనమండలి బీఆర్ఎస్పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో జయశంకర్సార్ చ�
వ్యవసాయం తరువా త ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధిగా మా రిన వృత్తి చేనేత. కర్ని, సాలే, దూదేకుల, రజ క, మైనార్టీ కులాల్లో మెజార్టీగా చేనేత వృత్తిని ఆసరా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి.
నాడు భూమికి పచ్చని రంగేసినట్లు పొలాలు.. అంతటా జల సవ్వడులు.. నిండు కుండలా చెరువులు.. కానీ ఏడాది తిరుగకముందే సీన్ రివర్స్ అయ్యింది. బీళ్లుగా మారిన భూములు.. ఒట్టిపోయిన బావులు.. అడుగంటిన భూగర్భ జలాలు.. చుక్క నీర�
‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగుండె సారూ..’ అంటూ హుజూరాబాద్ దవాఖానలో రెండోసారి డెలివరీ అయిన ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన జవ్వాజి దివ్య ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితో తెలిపింది.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్దాంతకర్త, ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహనీ
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి(నేడు) సందర్భంగా ఆయన తెలంగాణ కోసం చేసిన కృషి, త్యాగాన్ని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైం రేటు దారుణంగా పెరిగిపోయిందని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటనపై భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని, ఈ ప్రాజెక్టు అంచన�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ నిర్మాణాత్మక ప్రగతికి దోహదపడేలా పెట్టుబడులు తీసుకొనిరావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆకాక్షించారు.