ఉద్యమమే ఊపిరిగా పురుడుపోసుకున్న.. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమై నిలిచిన.. ప్రత్యేక తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పోరుసలిపిన.. సబ్బండ వర్గాలను, సకల జనులను కదిలించిన.. ‘నై తెలంగాణ’ అన్నోళ్ల�
పినపాక, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, హరిప్రియ సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను భద్రాద్రి జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. భద్రాద్రి జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో తెలంగాణ �
KTR | బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిజంగా లోపాయికారీ ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ జైలులో ఉంటుందా? అని ప్రశ్నించారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు
‘సీతారామ ప్రాజెక్టుపై హరీశ్రావు అన్న మాటల్లో తప్పేమున్నది?, ఉన్నమాటంటే ఉలుకెందుకు? ఓ మంత్రి కంటతడి పెట్టడం ఎందుకు?.. హరీశ్ మాట్లాడిన దాంట్లో అభ్యంతరక పదాలు ఏమున్నయ్?’ అంటూ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ప్�
ప్రజాపాలన అంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగా టం ఆడటమేనా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్టీలో చేరిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం మాజీ మంత్రి కేటీఆర్ను హైదరాబాద్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన
భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కేసీఆర్ మానసపుత్రిక అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్�
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మద్దిగట్ల గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి ఇంట్లో ప్రత్యేకంగా కార్యకర్తలను కలిశ�
ఫాక్స్కాన్ సంస్థ తొలిదశ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఆ కంపెనీ విస్తరణ ప్రణాళికలు ఎంతవరకు వచ్చాయో తెలియవని పేర్కొన్న
రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ వాల్యానాయక్ దంపతులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బుధవారం కలిశారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయనను కలిసి తన కుమారుడు అరుణ్కుమార్ వివాహ ఆహ్వాన పత్రిక�
ఎందరో మహనీయుల పోరాటాలు, మరెందరో బలిదానాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వాతంత్య్ర ఫలాలు చివరి గడపకూ చేరిననాడే సంపూర్ణ సార్థకత చేకూరుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్ తెలిపారు. ఇటీవల మరణించిన 44 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా క్లెయిమ్ సొమ్మ�
రూ.31 వేలకోట్లతో రుణమాఫీ అని చెప్పి రూ.18 వేలకోట్లతో మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారని, రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయకుంటే ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద