కరెంట్ చార్జీలను పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి బీఆర్ఎస్ చెక్ పెట్టింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడు విద్యుత్ చార్జీలు పెంచలేదు. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు గడవకుండా�
వెయ్యిమంది రేవంత్రెడ్డిలు వచ్చినా తెలంగాణ నుంచి కేసీఆర్ను తుడిచివేయలేరని, తెలంగాణ ఉన్నంతవరకు కేసీఆర్ అనే వ్యక్తి సజీవంగా నిలిచి ఉంటారని, కేసీఆర్ను ఇంచుకూడా కదిలించడం ఎవరితరం కాదని బీఆర్ఎస్ ఖమ్�
తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు తొలి ప్రతినిధి అయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాష వీధిరౌడీ కన్నా అధ్వానంగా ఉన్నదని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.
విద్యుత్ చార్జీల పెంపును అడ్డుకోవడంలో బీఆర్ఎస్ విజయం సాధించడంపై జిల్లాలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. నగరంలో స్థానిక తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ �
విద్యుత్ చార్జీలు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని బీఆర్ఎస్ తిప్పికొట్టింది. సామాన్యులపై భారం పడకూడదనే ఉద్దేశంతో విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఎదుట బలంగా వాదనలు వినిపించి, విజయం సాధించిం
రేవంత్రెడ్డీ.. నువ్వు ఉద్యమకారులపై గన్ను ఎక్కిపెట్టిననాడు కేసీఆర్ ఉద్యమానికి తన ప్రాణాలనే పణం గా పెట్టిండు. నువ్వు చెప్పు మోసిననాడు కేసీఆర్ ఉద్యమానికి ఊపిరిపోసిండు.
వెయ్యిమంది రేవంత్రెడ్డిలు వచ్చినా తెలంగాణలో కేసీఆర్ చరిత్రను తుడిచివేయలేరని, తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ సజీవంగా నిలిచి ఉంటారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్ట�
సూదిమొనంత పనిచెయ్యనోళ్లు ఏనుగంత అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిమీద రుద్దారు. అప్పు చేయడమే తప్పన్నట్టుగా ఇల్లెక్కి కూసినోళ్లు అప్పుల కుప్పలుగా తయారయ్యారు. పాత సర్కారు చేసిన అప్పుల మీద రోతమాటలు మాట్లా
KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి(Diwali) ప�
Padi Kaushik Reddy | సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయాలతోనే తమ పంచాయితీ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తనను కూడా డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా
Dasoju Sravan | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఫ్యాక్షన్ భాష మాట్లాడుతున్నాడని విమర్శించారు. హైదరాబాద�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు మర్చిపోయేలా చేశానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. చిట్టి నాయుడు.. నువ్వా కేసీఆర్�
తాను ఫుట్బాల్ ప్లేయర్నని, గేమ్ప్లాన్పై పూర్తి స్పష్టత ఉందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న తన కల నెరవేరిందని, ఇంతకుమించి పెద్ద కలలు వేరే ఏమీ లేవ ని తెలిపారు.
అమ్మ ఆదర్శ కమిటీలో ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులను డ్రా చేసేందుకు తీర్మానం ఇస్తావా? లేదా? ఇవ్వకపోతే కమిటీ అధ్యక్షురాలిగా తొలగించేందుకు వెనకాడనని కాంగ్రెస్ నాయకుడు అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలిపై బెది