తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తలపెట్టిన బృహత్తరమైన ప్రాజెక్టు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వెలుగులు పంచేందుకు సిద్ధమైంది. కేసీఆర్ పాలనలోనే 90 శాతం పనులు పూర్తి చేసుకున్న ప్లాంట్ను
ఇందిరమ్మ ఇంటితో నిరుపేదల సొంతింటి కల నెరవేర్చుతామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వారి నెత్తిన లక్ష అప్పు కూడా మోపేందుకు సిద్ధమైంది. ఇల్లు గడవడానికే కష్టపడే నిరుపేదలు ఇందిరమ్మ ఇంటిలో నడవాలంటే ముందు కనీసం ర
చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణతో కేసీఆర్కు ఉన్నది రాజకీయ బంధం కాదు, అది పేగు బంధం. ఆయన కత్తుల వంతెన మీద కవాతు చేసి, నాలుగు కోట్ల ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. అంతేకా
KTR | కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అద్భుతమైన స్కీములను స్కాములని దుష్ప్రచారం చేసిన దుర్మార్గులు ఇకనైనా తీరు మార్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హితవు పలికారు. గత పదేండ్లలో తెలంగా
‘నాకు వ్యక్తిగతంగా కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయనను కలిసింది రెండు, మూడుసార్లు మాత్రమే. ఆయన పాలన బాగుండేది. కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ విలువను పది రెట్లు పెంచి చూపించారు’ అని టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్�
తెలంగాణలో కేసీఆర్ చరిత్రను చెరిపివేయడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాత
అతి తక్కువ కాలంలో తెలంగాణను అన్నిరంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఖ్యాతిని తెచ్చిపెట్టిన ఘనత కేసీఆర్దే అని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గజ్వేల్లోని ఎమ్మెల�
పదేండ్ల కేసీఆర్ పాలనను ఆ తండాల ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. మాయమాటల కాంగ్రెస్ను నమ్మి తండ్రిలాంటి కేసీఆర్ను దూరం చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఎల్లంప�
రాజకీయాలను జూదంలా, జాణతనంలా మాత్రమే భావించేవారు పాలకులైతే.. ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడానికి నేడు తెలంగాణ నిదర్శనంలా మారింది. కుసంస్కార సర్కార్ కుప్పిగంతులు విజయాల తెలంగాణను వివాదాలకు నిలయంగా, �
భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (కేటీఆర్) అన్నారు. ఎక్స్ వేదిగా నిర్వహించిన ‘ఆస్క్ కేటీఆర్’ క్యాంపెయిన్లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం �
KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి (Diwali)పండుగ మనకు అం�
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనకు సిద్ధమైన ప్రభుత్వ ప్రయత్నాలకు బీఆర్ఎస్ అడ్డుకట్ట వేయడాన్ని స్వాగతిస్తూ.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్�
Land Pooling | ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ పెద్దలు వేలాది ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములను చెర పడుతుండగా.. తాజాగా మరో 300 ఎకరాల వరకు లావణి పట్టా భూములు కార్పొరేట్ పరమయ్యేందుకు రంగం సిద్ధమవుతున్నది. రంగారెడ్డి జిల�
బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు మిన్నంటా యి. ప్రభుత్వం విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంపై హర్షం వ్య క్తమైంది. గులాబీ పార్టీ నేతల పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు త ప్పిం�
Unemployment | ‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అమలు చేస్తాం’ అంటూ యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు బయటపడింది. గత బీ�