‘తెలంగాణ గురుకులాల్లో నెలకొంటున్న సమస్యలన్నింటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. బడుగులకు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే గురుకులాలను భ్రష్టుపట్టిస్తున్నది.
‘మీ సర్కారు వైఖరి వల్ల ఇంకా ఎంతమంది రైతులు బలికావాలి? ఎంతకాలం బాధలు భరించాలి? ఈ బాధలు పడొద్దనే కదా, పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నది’ అని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
KCR | తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) సంతాపాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణ రెడ�
మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేసీఆర్ హయాంలో ఏర్పాటైన సఖి కేంద్రాలు రాష్ట్రంలో మహిళలకు వరంగా మారాయి. పోలీసు శాఖతో కలిసి సఖి కేంద్రాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
పక్కరాష్ట్రం నుంచి వచ్చిన రోజువారీ కూలీ, జేసీబీ డ్రైవర్ సుభాన్ఖాన్ తొమ్మిది మందిని కాపాడి హీరో అయితే, ఒక్కరినీ కాపాడలేక ఖమ్మంలో ప్రభుత్వం, ముగ్గురు మంత్రులు జీరో అయ్యారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి �
కాళేశ్వరం జలాలు జిల్లాకు మూడో సారి వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు విడుదల చేయగా ఇప్పుడు మూడో దఫా వస్తున్నాయి. కాల్వల ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువులు నింపుతున్నా�
Sabitha Indra Reddy | ఈ ఎనిమిది నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపై రాష్ట్ర ప్రజలకు విసుగు పుట్టింది. రేవంత్ పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ప్రజలు వాపోతున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమ�
Niranjan Reddy | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేరికలకు ఒక ప్రత్యేక మంత్రిగా రెవెన్యూ మంత్రిని పెట్టింది.. ప్రతిపక్షాలను తిట్టడానికి ఒక మంత్రిని పెట్టుకోండి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూచి�
Seed Ganesha | మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గురువారం హైదారాబాద్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రా
బాధ్యతాయుతమైన పరిపాలకుడు ఎలా ఉంటాడో సీఎం రేవంత్రెడ్డికి నేర్పాలని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్కుమార్ సూచించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ విషప్రచారం మానుకోవాలని బు�
వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. పార్టీ పరంగా బాధితులను ఆర్థికం గా ఆదుకోవాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నెల జీతాన్ని వరద బాధితులకు వితరణగా ఇవ్వాలని నిర్ణయం తీసు
తాను ఇంచు ప్రభుత్వ భూమిని ఆక్రమించినా కూల్చేయండి అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున విచారణ జరిపి తొలగింపు చర్యలు చేపట్టవచ్చన�
ఖమ్మం నగరంలోని మున్నేరు వరద బాధితుల కోసం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సోమ, మంగళవారాల్లో మున్నేరు లోతట్టు ప్రాంతంలో వరద బాధితులను పరామర