తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారంతో కరీంనగర్ జిల్లాలో క్రమేణా పచ్చదనం పెరిగింది. 2014 నుంచి ఏటా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి, నేడు మానులుగా మారాయి. రోడ్లకు ఇరువైపులా, చెరువు గట్లు, గ్రామాల్లోని ఖాళ
దళితబంధు (Dalitha Bandhu) నిధుల విడుదల జాప్యంపై లబ్ధిదారులు పోరుబాటపట్టారు. ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్లోని ప్రజాభవన్కు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. పంజాగుట్ట నుంచి ప్రజాభవన్ వరకు ర్యాలీ నిర్వహించా�
అబద్ధాలు చెప్పడం, దుష్ప్రచారాలు చేయడంలో కాంగ్రెస్ నాయకులను, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మించినవారు లేరు. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు ఇప్పుడు వాటిని నెరవేర్చేందు�
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర భాషపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం ఏదో ఒక చిల్లర భాష మాట్లాడి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చూస్తారని కేటీఆర్ తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డికి ఎక్కడ, ఎవరి ముందు ఏం మాట్లాడాలనే సోయి కూడా ఉండడం లేదు. స్కూల్ పిల్లల ముందు బజారు భాష మాట్లాడుతున్నారు. తాను సీఎంననే ఇంగితం మరచి రోత మాటలు మాట్లాడుతున్నారు.
అస్తిత్వ పోరాటంలో నుంచి ఎగిసిన ఆత్మగౌరవ పతాకం తెలంగాణ. అరవై ఏండ్ల సమైక్య ఆధిపత్య పాలనపై అలుపెరుగని పోరాటమే తెలంగాణ. స్వాభిమాన, సార్వభౌమాధికార శిఖరమే తెలంగాణ. అలాంటి తెలంగాణ అస్తిత్వంపై ఎనిమిది నెలల కాలం
సీఎం రేవంత్రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత తుంగబాలు సూచించారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్రెడ్డి హుందాగా వ్యవహరించాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
గిరిజన విద్యార్థుల విదేశీ విద్యకోసం అమలుచేస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి పూర్తిస్థాయి ఆదరణ లభిస్తున్నది. తొలుత 50 మంది లక్ష్యంగా ప్రారంభించిన పథకాన్ని ప్రస్తుతం ఏటా 100 మంది వినియోగించుకుంటున్నా�
‘కేసీఆర్, హరీశ్రావుతో నీకు పోలికా? ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు మాట్లాడు’ అంటూ రేవంత్రెడ్డిపై మాజీ ఎంపీ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. హరీశ్రావుపై రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పా�
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు అనగానే కేసీఆర్ గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఏండ్ల తరబడి సాగిన వీటి నిర్మాణంపై దృష్టి సారించిన ఆయన 10 ఏండ్లలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందించార�
నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం.. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం ప్రజల కల సాకారం
8 ఏండ్లుగా 7,400 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. 8 నెలల్లో 75 కోట్లు వెచ్చించిన కాంగ్రెస్ సర్కార్
అయినా అంతా తామే కట్�
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం పోచంపల్లి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన ర�