‘వారికి అధికారం ఇచ్చి, మన మీద అంధకారపు నీడలు పరిచే అవకాశం ఇవ్వడానికి బాధ్యు లం మనమే కదా. మన చేతల ద్వారా, చేతల లేమి ద్వారా కూడా!’.. రాష్ట్ర పరిస్థితి గురించి చర్చ సందర్భంగా ఓ ఢిల్లీ జర్నలిస్టు అన్న మాటలివీ.
ప్రజలపై ప్రభుత్వం మోపేందుకు సిద్ధమైన రూ. 18,500 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని ఆపడంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అపురూప విజయాన్ని పురస్�
దేశంలో ఎకడా లేని విధంగా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే దళితుల సమగ్రాభివృద్ధి జరిగిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. దళిత బంధు పథకంతో పాటు కార్పొరేషన్ సబ్సిడీలు ప్రవేశపెట్ట�
రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో తీసుకొచ్చిందని, దానిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి విమర్శించ�
ఎంత సేపు బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనే తప్ప రేవంత్రెడ్డికి పరిపాలన చేయాలన్న సోయి లేకుండా పోయిందని మాజీ మేయర్ రవీందర్సింగ్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అ
వినియోగదారులపై చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విద్యుత్ నియంత్రణ మం డలి దృష్టికి తీసుకెళ్లి పెంచకుండా కృషి చేసినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు
మూసీ పేరుతో లక్షన్నరకోట్ల ప్రజాధనం దోచుకుంటే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి హెచ్చరించారు. మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం, మూసీ సుందరీకరణ అంటూ మూడు పేర్లతో మంత్రి కోమటి
Professor Haragopal | అన్ని విషయాల్లో దేశానికి ఒక రోల్ మాడల్గా, ప్రామాణికంగా ఉండాల్సిన తెలంగాణలో పౌరహకులు, చట్టబద్ధపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేవి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జాతీయ అవసరమని పౌ
సీఎం రేవంత్రెడ్డి మెదడులో విషం తప్ప విజన్ లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెలు లేని పాలన తెస్తానని చెప్పి..ఆంక్షల పాలన తెచ్చాడని, 11 నెలల్లో అన్ని వర్గాల
వాస్తవానికి అప్పటి ప్రభుత్వపు అభివృద్ధి విజయాలు, ఆర్థిక విజయాలు, సంక్షేమ విజయాల గురించి ప్రభుత్వం స్వయంగా చెప్పుకున్న వాటిని స్వోత్కర్ష అంటూ తోసిపుచ్చజూసినా, తరచుగా ఎన్నెన్నో కేంద్ర ప్రభుత్వ శాఖలు, సం�
వృక్షో రక్షతి రక్షితః అనేది కేవలం ఆచరణలోకి రాని అందమైన సూక్తిగానే మిగిలిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పచ్చదనం హరించుకుపోతున్నది. కాపాడే నాథుడు లేక అశేష జంతుజాలం అవతారం చాలిస్తున్నది.
Harish Rao | రేవంత్ రెడ్డి నీ పాలనలో.. నువ్వు మోసం చేయనిది ఎవర్ని..? ఉసురు పోసుకోనిది ఎవర్ని..? రోడ్డు మీదకు తీసుకురానిది ఎవర్ని..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. అన్ని క�
Harish Rao | రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వికృతరూపాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజాపాలన తొలగిపోయి.. కాంగ్రెస్ పార్టీ వికృతరూపం బట్�
చేసిన వాగ్దానాలు నెరవేర్చలేక ప్రజల పక్షాన పోరాడుతున్న తమను వేధిస్తూ అక్రమ కేసులు బనాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ర�