కేసీఆర్ సర్కారు చెన్నూర్ నియోజకవర్గంలో వంతెనలు, చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం నిధులు మంజూ రు చేయగా, కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.
రాష్ట్రంలో అన్నిచోట్ల వర్షాలు కురిసి చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
ధరణిలో పెండింగ్ దరఖాస్తులు పేరుకుపోయాయి. గత కేసీఆర్ సర్కారు ధరణిలో మార్పులు చేసే అధికారాలన్నీ కలెక్టర్లకు ఇవ్వడంతో ఇవి పరిష్కారం కాలేదు. అందుకే దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాలను తహసీల్దార్లు
పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భూత్పూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రైత�
కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు నేడు అద్భుత ఫలితాలు ఇస్తున్నది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, విధానాల అమలుతో వ్యర్థాల నుంచి సంపద (వెల్త్ ఆఫ్ వేస్ట్)ను సృష్టించడంలో బల్దియా దూస�
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో చాలామంది ఉదయాన్నే స్కూలుకు వచ్చే సమయంలో ఇంట్లో అల్పాహారం ఏమీ తినకుండానే బయలుదేరుతున్నారు. టెన్త్ విద్యార్థులైతే ప్రత్యేక తరగతుల కోసం మరికొంతముందుగానే బయలుదేరి వచ్చే�
పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ విద్యుత్తు విచారణ సంఘం సారథి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
KTR | ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్వాల్గూడలోని ఎకో పార్కు నిర్మాణం గత ఏడు నెలలుగా నిలిచిపోయాయి. ఇదే విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువస్తూ ఎక్స్లో ప్ర�
కాంగ్రెస్ ఎన్నికలకు ముం దు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యమని, ఇది తెలిసే టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పాయపల్లిలో ఇటీవల పద
తెలంగాణ రాకముందు రాత్రి, పగలు తేడా లేకుండా కరెంట్ కోతలుండేవి. రాత్రింబవళ్లు బావులకాడికి పోయి చేన్లకు నీళ్లు పారిచ్చేటోళ్లం. పంటలు ఎండిపోతుంటే ధర్నాలు కూడా చేసినం. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఆ పరిస్థితి
లక్షలాది మందికి ఉద్యో గ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా 2017లో కేసీఆర్ సర్కారు వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శ్రీకారం చుట్టింది. 1350 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడగ�
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. దేశంలోనే తొలిసారి కేసీఆర్ హయాంలో రైతు బంధు అమలు చేశామన్నారు.
కాంగ్రెస్ పాలన అంటేనే కరెంట్ కష్టాలు ఉంటాయి. పదేండ్ల కిందటి వరకు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. పగలు, రాత్రి తేడా లేకుండా పొలాల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాసినం. తెలంగాణ ఏర్పడి బ�
తెలంగాణ రాక ముందు కరెంట్ కష్టాల గురించి చెప్పుకుంట పోతే ముచ్చట ఒడవది. ఒకటా.. రెండా.. ఎన్నో కష్టాలు పడ్డం. అప్పుడు 2014కి ముందు సక్కగ ఇయ్యక ఎంత ఆగమైనమో ఇంకా మరిచిపోలే.