కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటగూడ.. తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నది. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు రాగా.. ప్రస్తుతం గుక్క�
అంబేదర్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విజ్ఞప్తి చేశారు.
పల్లెలు పచ్చని హరితవనాలుగా మారాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాల్లో పచ్చదనం పరిఢవిల్లాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృ�
మూసీ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. మూసీ నదిలో నీటిని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, వాణిజ్య సముదాయాలను నిర్మించడం వంటి దీర�
కామారెడ్డి ప్రభుత్వ జిల్లా దవాఖానలో ఓ రోగిని ఎలుక కరిచి గాయపర్చిన ఘటన కలకలం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయగా
ప్రజలు ఎంతోఆశగా ఎదురుచూసిన రాష్ట్ర బడ్జెట్ నిరాశనే మిగిల్చింది. రైతులకు రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ, వరికి బోనస్, రైతుభరోసా, చేయూత తదితర పథకాలకు కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయిం
కేసీఆర్ సర్కారు చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మా రాయని, ఆ పథకం చాలా బాగుండేదని మ హారాష్ట్ర అధికారుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కేసీఆర్ హయాంలో జాతీయ స్థాయి అవార్డు అందుకున్న జోగులాంబ గద
ఖమ్మం జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండునెలలు కావస్తున్నా ఇసుక తవ్వకాలు, రవా�
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్లో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు ఆక్రమించారు. రాత్రికి రాత్రే వచ్చి ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. బస్వాపూర్, సిద్దరామేశ్వన�
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు, ఆచరణకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తేనే వారికి అధికారం�
పెరిగిన అవసరాలు, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని 14 ప్రధాన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన 50 రోజులకు చేరువవుతున్నది. అంటే హామీల అమలుకు ఆ పార్టీ పెట్టుకున్న గడువులో సగం పూర్తవుతున్నదన్నమాట. ‘గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం’ అన్నట్టు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల ప్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీటి విషయంలో భరోసా కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. నర్సంపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ
గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడంతో లబ్ధిదారులు బుధవారం ఆందోళనకు దిగారు. తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నాకు దిగారు. పథకాన్ని కొనసాగించాలని లేదంటే ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తే అందులో తమకు తొలి ప్రాధాన్యమివ్వ�