కేసీఆర్ సర్కారులో గిరిజనులకు సముచిత గౌరవం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. దీంతో వారు ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతున్నారని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గ
స్వరాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు విస్తృతంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీఎస్ ఐ-పాస్ను అందుబాటులోకి తేవడంతో అను
సీఎం కేసీఆర్ సంపదను సృష్టిస్తూ ఆ ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారులు, పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దీంతో లక్షల కోట్లు నేరుగా ప్రజలకు చేరాయన
అరవై లక్షల ఓట్లు ఇస్తే.. రెండు లక్షల కొలువులు ఇస్తుందట కాంగ్రెస్. ఆ పలుకులు ప్రియాంక గాంధీ నోట చదివించాం కాబట్టి మన తెలంగాణ యూత్ నమ్మాలని పీసీసీ పెద్ద ఉవాచ. దశాబ్దాల తరబడి పాలించిన ఇదే కాంగ్రెస్ నీళ్లు,
కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని, ఫలితంగా గతంలో వలస వెళ్లిన వారంతా తిరిగి ఊళ్లకు వాపస్ వచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బా
రైతులకు ఇచ్చిన పసుపు బోర్డు హామీని నెరవేర్చని ఎంపీ అర్వింద్ తీరు మరోసారి ప్రస్ఫుటమైంది. మాధనగర్ ఆర్వోబీ విషయంలో కనీసం ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు.
అర్హులకు గొర్రెల యూనిట్ల పంపిణీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హసన్పర్తి, జూలై 31: యాదవులు ఐక్యంగా ఉంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం హనుమ�
ఒక రైతు కుటుంబానికి కేసీఆర్ సర్కారు సాయం.. రైతుబంధు కింద రూ.4.50లక్షలు, కల్యాణలక్ష్మి ద్వారా రూ.51వేలు త్వరలో రెండో కూతురి పేర అందనున్న లక్షా నూట పదహార్లు కుటుంబానికి అండగా నిలిచిన పథకాలు ఆనందంలో కుటుంబసభ్య�