కేసీఆర్ సర్కార్ మంజూరు చేసిన దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు కన్నూరి శ్రీశైలం ఆధ్యర్యంలో లబ
అత్యధిక ప్రయాణికులకు అందుబాటులో మెట్రో రైలు’... రెండు రోజుల కిందట హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో ప్రధానమైన అంశమిది.
జిల్లాలో మొదటి విడుత దళితబంధు సాయం అందినప్పటికీ.. రెండో విడుత సా యంపై అధికారులు నోరు మెదపడం లేదు. కేసీఆర్ సర్కా రు హయాంలో నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల కు వంద యూనిట్ల చొప్పున జిల్లాకు 200 యూనిట్లు మంజూరు �
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ సర్కారు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఒక కు టుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి పూచీకత్తు లేకుండా వందశాతం సబ్సిడీ రూపంలో అందించింది. ఈ పథకంతో లబ్ధిపొందిన కుటు�
తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళితుల అభ్యున్నతికి కేసీఆర్ సర్కారు దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మొదటి విడుతలో సంగారెడ్డి జిల్లాలో 444, మెదక్ జిల్లాలో 256 మందిని ఎంపిక చే�
రాష్ట్రంలోని ప్రతి గోదామును నిఘా నీడ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ప్రయత్నిస్తున్నది. ప్రతి గోదాములో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నది. రాష్ట్రంలో ఎఫ్సీఐ, కేంద�
రైతుల సంక్షేమానికి కేసీఆర్ ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం కృషి చేసిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ మండలంలోని మల్కారం గ్రామంలో సహకార సంఘం చైర్మన్ బుర్కుంట సతీశ్
రూ. 1000 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూములను కొట్టేయాలని పక్కాగా ప్లాన్ చేసిన ఇద్దరు కబ్జాదారుల కుట్రను కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకుంది
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు ఆయకట్టు 24 వేలు కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 14 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది.
Minister Malla reddy | దేశంలో ఎక్కడా లేని విధంగా కులవృత్తులకు చేయుతనందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి (Minister Malla reddy) అన్నారు.
Jaya Prakash Narayana | ఆర్థికాభివృద్ధిని, సంపద సృష్టిని ఆపకూడదని, అదే సమయంలో సంక్షేమం ద్వారా సామాన్యుడిని ఆదుకోకుంటే ప్రజాస్వామ్యం నడవదని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.
భారీ వర్షాలతో అంతటా జలకళ సంతరించుకున్నది. కేసీఆర్ సర్కారు కృషితో మత్స్య సంపద దండిగా పెరిగింది. ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. నీటి ప్రవాహాలకు పెద్ద ఎత్తున చేపలు ఎదురెక్కుతూ వచ్చ
రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. బీసీలే తన బలం, బలగమని, వారికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు కృషి �