‘రాష్ట్రం వచ్చినప్పటి నుంచి పదేళ్ల కాలంలో కరెంట్కు ఢోకా లేదు. 2014కు ముందు అరకొర విద్యుత్తో ప్రజలు చాలా కష్టాలు పడ్డరు. అప్పటి ప్రభుత్వం ఎవుసానికి ఆరేడు గంటల కరెంటే ఇచ్చేది. లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయ�
కేసీఆర్ హయాంలో ఎలాంటి కరెంట్ కష్టాలు లేకుండే.. 24 గంటలూ మెరుగైన విద్యుత్ అందించారు. దీంతో అన్ని రకాల చిరువ్యాపారులూ తమ వ్యాపారాలను ధీమాగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా కరెంట్ ఇవ
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో సతమతమయ్యాం.. ఎప్పుడొస్తుందా.. అని వెయ్యి కండ్లతో ఎదురుచూసిన రోజులు నాటివి.. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో వెలుగులు ప్రసరింపజేసింది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అంతటా గృహ, వ్యవసాయ రంగంలో నిరంతరం విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. కానీ కాంగ్రెస్ పాలనలో కరెంట్ కట్కటతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మళ్లా ఎన్కటి రోజులు దాప�
కేసీఆర్ హయాంలో.. భారీ వర్షాలకు తట్టుకుని నిలబడిన విద్యుత్ వ్యవస్థ. బలమైన గాలులు వీచినా తెగిపడని కరెంటు లైన్లు. పెట్టని కోటలా నిటారుగా స్తంభాలు. ధ్రుడంగా ట్రాన్స్ఫార్మర్లు. లో ఓల్టేజీ, హై ఓల్టేజీ లేని క�
పుట్టబోయే శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఉండొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు హయాంలో అందించిన న్యూట్రిషన్ కిట్లకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రహణం పట్టిం
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. యేటా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి వారికి ఉపాధికి దోహదపడింది. కానీ కాంగ్రెస్ సర్కారు చేప పిల్లల పంపిణీ ఊసే ఎత్తడం
కేసీఆర్ సర్కారు.. ఊరూరా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి పరిరక్షించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పట్టింపులేని తనంతో అవి ఆనవాళ్లు కోల్పోయి అధ్వానంగా మారాయి. మొక్కలు, చెట్లన్నీ ఎండిపోయి ఎడారులను తలపిస్తున్�
రైతన్నలకు మళ్లీ పాత రోజులు వచ్చాయి. వ్యవసాయాన్ని నిలుపుకోవడానికి బావుల బాట పట్టారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కనిపించని ఈ ఒరవడి ఇప్పుడు గ్రామాల్లో విరివిగా కనిపిస్తున్నది. ఇంతకాలానికి మళ్లీ రైతులు వ్యవ�
తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను ఏవో కారణాలు చూపి తీసేయ ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇందుకుగాను ప్రభుత్వం చెప్పే కారణాలు సముచితం కాదు. కాకతీయ రాజుల పాలన గురించి తెలంగాణలోని మెజారిటీ ప్రజలకు సదభిప�
తెలంగాణ రాష్ట్ర గీతంపై వివాదం రోజురోజుకూ చిలికిచిలికి గాలివానలా మారుతున్నది. మన గీతానికి సంగీతాన్ని ఇక్కడి మట్టిబిడ్డలతోనే అందించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది.
ఐదారు నెలల క్రితం వరకు హుజూరాబాద్ సర్కార్ దవాఖానలో తల్లి అయిన మురిపెంతో బాలింతల చిరునవ్వులు.. కెవ్వుకెవ్వు మంటూ పసి పిల్లల కేరింతలతో ప్రసూతి వార్డు కలకళలాడేది. వార్డు సరిపోక మరో వార్డులో సర్దుబాటు చేస
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను కుదించే ప్రతిపాదన తెరపైకి వస్తోన్నది. కేవలం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని రెండు జిల్లాలను ఉంచాలన్న కాంగ్రెస్ సర్కారు సంకేతాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో మహబ
తెలంగాణ తొలి ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు కాంగ్రెస్ ప్రజలను నయవంచన చేస్తూనే ఉన్నదని, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
ప్రతి కార్యకర్త ఓపికతో ఉండాలని, ఆరు నెలల్లో మనకే భవిష్యత్ ఉంటుందని, కష్టకాలంలో పార్టీని వీడిన వాళ్లను కాళ్లు మొక్కినా తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్�