సీతారామ ప్రాజెక్టు నిర్మాణం గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 80 శాతం పూర్తయిందని, మిగతా 20 శాతం పనులకు బడ్జెట్లో నిధులు కేటాయించలేరా? అని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గత కేసీఆర్ సర్కారు చేపట్టిన పథకాలపై కాంగ్రెస్ సర్కారు అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నది. దేశ ప్రజలకు అన్నం పెడుతున్న తెలంగాణ రైతులను పచ్చగా ఉంచాలనే ఉద్దేశంతో వారికి అనేక పథకాలను గత ముఖ్యమంత్రి కేసీఆర్ అ�
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, అప్పుడే అనుకున్న రంగంలో రాణిస్తారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మధిర పట్టణంలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్లక్ష్య
కేసీఆర్ ప్రభుత్వం నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతంగా కాలయాపన చేస్తున్నది.
తిర్యాణి మండల కేంద్రం సమీపంలోని చెలిమెల (ఎన్టీఆర్ సాగర్) ప్రాజెక్టు కాలువలు పిచ్చిమొక్కలతో నిండి నీరందించలేని దుస్థితి నెలకొనగా, రైతాంగం యాసంగిపై ఆశలు వదులుకుంటున్నది. ప్రాజెక్టు, కాలువల నిర్వహణ సర�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చంపాపేట డివిజన్ కర్మన్ ఘాట్ లోని వెంకటేశ్వర హాస్పిటల్ పక్క వీధి నుంచి, వంగ శంకరమ్మ గార్డెన్ వరకు నిర్మించాల్సిన నాలా నిర్మాణ పనులు పద్మనగర్ కాలన
కరీంనగర్- ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి ఉత్కంఠ రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోటీ నెలకొనగా, సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఈ ఎన్ని�
దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని భావించి గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతినెలా కేటాయించిన ప్రత్యేక నిధులతో గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులను చే
ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించాలని, యువతకు ఆటలపై ఆసక్తి కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాలతోపాటు వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసింది.
ఇటీవలి కాలంలో కృష్ణా జలాల పంపిణీపై ‘2015, జూన్లో జరిగిన ఒప్పందం చేసుకోవడం ద్వారా కృష్ణా జలాల్లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు శాశ్వతంగా నష్టం కలుగజేసింది. తెలంగాణ వాటాను 299 టీఎంసీలకు పరిమితం చేసి 512 టీఎంసీల �
పేదలకు అండగా నిలవాల్సిన సర్కారు ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు మృగ్యమవుతున్నాయి. ముఖ్యంగా గర్భిణుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. జిల్లా మాతాశిశు ఆసుపత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. ‘పేద�
Mattadivagu Project | కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలువలు వట్టిపోతున్నాయి. మత్తడివాగు ప్రాజెక్టుకు ఎడమ కాలువలో పిచ్చి మొక్కల
సీఎం రేవంత్ తీసుకువచ్చిన ఒప్పందాలకు సరిపడా నేల ప్రభుత్వం దగ్గర ఉన్నదా లేక రైతుల పంట పొలాలే ఆయనకు అప్పగించాలా అనేది నేడు ప్రధా న సమస్య. ప్రజల అంగీకారం లేకుండా భూసేకరణ చేయడం చట్టబద్ధం కాదు.