Warangal | వరంగల్ - కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దర్గా రైల్వే గేటు వద్ద 40 ఏండ్ల వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైనట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం ఎలాగో కోచ్ ఫ్యాక్టరీ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల 40 ఏండ్ల ఆకాంక్ష అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ�
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇతర నాయకులతో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష�
విభజన చట్టం హామీల అమలులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బదులు కేంద్రం వ్యాగన్ ఫ్యాక్టరీకి అనుమతించిందని విమర
ప్రస్తుతం రైల్వేశాఖ అతి తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టారు.
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గోరక్పూర్ - మహబూబ్నగర్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను అక్టోబర్లో నడిపిస్తున్నట్లు పేర్కొంది.
నాగపూర్- సికింద్రాబాద్- నాగపూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కాజీపేట మీదుగా సోమవారం నుంచి నడిపిస్తున్నట్లు స్థానిక రైల్వే ఇన్చార్జి సీసీఐ సజ్జన్లాల్ తెలిపారు. నాగపూర్ రైల్వేస్టేషన్లో �
సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్తు హై టెన్షన్ వైర్లు తగిలి షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.
Kazipet | సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సెంటింగ్ యార్డులో శనివారం ఓ యువకుడు రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగిలి షాక్తో తీవ్ర �
భారీ వర్షాలకు విశాఖ-కాచిగూడ ఎక్స్ప్రెస్ను (Visakha-Kacheguda Express) అధికారులు నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం గాంధీనగర్ వద్ద రైలును నిలిపివేశ�
భారీ వర్షాలతో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా జలదిగ్బంధం అయింది. జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ బందయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదుర�
విభజన చట్టం షెడ్యూల్ 13లో పేర్కొన్నట్టుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్చేశారు.