దర్గా కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండోరోజు గురువారం భక్తులు భారీగా తరలిరావడంతో దర్గా పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము �
ప్రపంచంలోనే మత సామరస్యానికి, సమైక్యతకు దర్గా కాజీపేటలోని హజరత్ సయ్యద్షా అఫ్జల్ బియాబానీ దర్గా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే పేరొందిన ఈ దర్శనీయ స్థలంలో జరిగే ఉత్సవాలకు దేశం నుంచే కాకుండా ఇతర దేశాల �
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో రైల్వే వ్యవస్థ పూర్తిగా అతులాకుతలమైంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పలు ప్�
మాకిస్తామన్న రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిందే.. రైల్వే వ్యాగన్ తయా రీ కేంద్రం అవసరమే లేదు.. 40 ఏండ్ల మా పోరాటాన్ని కేంద్రం చులకన చేసింది.. ఎట్టి పరిస్థితుల్లో పోరాటాన్ని ఆపబోము.. హామీ ఇచ�
హైదరాబాద్ స్టేట్ను భాషా ప్రయుక్త రాష్ర్టాల పేరుతో తెలంగాణను ఆంధ్రాలో కలిపిన నెహ్రూ, 1969 తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన ఇందిరాగాంధీ సరసన మోదీ నిలుస్తారని గడిచిన తొమ్మిదేండ్ల పాలన నిరూపించింది.
ఓరుగల్లులో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు 40 ఏండ్ల ఉద్యమాల కల. దానికోసం అన్నివర్గాలు పోరాడాయి, పోరాడుతూనే ఉన్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక యువత
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాల్సిందేనని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. రైళ్ల తయారీ కర్మాగారం పెడతామన్న హామీని విస్మరించి రైళ్ల మ�
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేసముద్రం (Kesamudram) సమీపంలో గూడ్స్ రైలుకు (Goods train) పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది.
కాజీపేట జూబ్లీమార్కెట్ సమీపంలోని జాతీయ రహదారిపై కల్వర్టుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నేషనల్ హైవే, ఆర్అండ్బీ, కార్పొరేషన్కు చెందిన సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో బాపూజీనగర్-కాజీపేట చ
Warangal | ఎక్కడి నుంచి వచ్చాయో పాడు కుక్కలు.. ఓ బాలుడిని దారుణంగా బలితీసుకున్నాయి. కాసేపట్లో కుటుంబంతో కలిసి రైలులో రాజస్థాన్లోని అజ్మీర్కు బయలుదేరాల్సి ఉండగా అంతలోనే అతడిని చుట్టుముట్టి హతమార్చాయి.
దొంగను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీన చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాజీపేట పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న విష్ణుపురికి చెందిన ములుగు దేవేంద్ర తన ఇంటిలో నిద్రిస
Viral News | సాధారణంగా రైలు ఎక్కే సమయంలో, ప్రయాణ సమయంలో నగలో, డబ్బులు పోయాయని ఫిర్యాదు చేసిన సంఘటనలున్నాయి. కానీ, ఓ వ్యక్తి విచిత్రంగా రైలు ఎక్కుతున్న సమయంలో చెప్పు ఎక్కడో పడిపోయిందని, వెతికి ఇవ్వాలంటూ అధికారులక�
PM Modi | రాష్ట్రానికి వందే భారత్ రైలు రాక మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 19న సికింద్రాబాద్ స్టేషన్లో ప్రధాని మోదీ.. రైలుకు పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఆయితే ప్రధాని హైదరాబాద్ పర్యటన