Srisailam | శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్ 12 వరకు కొనసాగనున్నాయి. అయితే రద్దీ రోజుల్లో శ్రీమల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే గ
TSRTC | హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ గ్రేటర్ అధికారులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14 నుంచి 27 వరకు ఈ కార్యక్రమానికి హాజర�
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనునున్నారు. తెలంగాణ అన్నవరంగా పేరుపొందిన యాదగిరిగుట్ట క్షేత్�
పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ (TSRTC) స్పెషల్ బస్సులను (Special Bus) నడుపుతున్నది. ఈ క్రమంలో పవిత్ర కార్తిక మాసాన్ని (Karthika Masam) పురస్కరించుకుని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బ
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని బట్టి ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాల్లో మార్పులు చేర్పులు చే�
Weddings | వచ్చే కార్తీక మాసంలో దేశంలో లక్షల్లో పెళ్లిళ్లు జరగనున్నాయి. కేవలం 23 రోజుల సీజన్లో ఏకంగా 35 లక్షల పెళ్లిళ్లు జరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. దీపావళి తర్వాత.. అంటే కార్తీక మాసం తులసి కల్యాణం తర్�
శ్రావణ మాసం.. మాఘ మాసం.. కా ర్తీక మాసంతోపాటు హైందవ సంస్కృతిలో ధ నుర్మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ మాసాంతం భక్తులు మహావిష్ణువును కొ లుస్తారు. దీంతో ప్రతి వైష్ణవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ సంవత్సరం కార్తిక మాసానికి సంబంధించిన ఆదాయం రూ.1,22,09,532 వచ్చింది. గత నెల 26 నుంచి ఈనెల 23వ తేదీ వరకు కార్తిక మాసం ప్రత్యేక పూజలను కీసరగుట్టలో నిర్వహించారు.
కార్తీక మాస పాడ్యమి పురస్కరించుకొని గురువారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం, శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో జ్యోతులను వెలిగించి, పూజలు చేశారు.
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు దినం తోపాటు కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు
Srisailam | శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామివారికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం, ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు చేస్తున్నారు.
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు కార్తిక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు.
Yadadri | కార్తిక శనివారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాగుతున్నది. ఉదయం నుంచి స్వామివారిని